నూతన రెవెన్యూ చట్టంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో సమాధానమిచ్చారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ గతంలో అమలు చేసిన రెవెన్యూ విధానం ఎంతో దురదృష్టకరమైనదని పేర్కొన్నారు.
నరసరావుపేట కొవిడ్ సమీక్షలో కలెక్టర్ కు డాక్టర్ కు మధ్య వాగ్వివాధం జరిగింది. నిర్భయంగా సమస్యల గురించి ప్రస్తావించిన డాక్టర్ సోమ్లా నాయక్ ను పోలీసులు అరెస్ట్
ఇళ్ల స్థలాల విషయంలో ఏపీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అవినీతికి పాల్పడ్డారని విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో
పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టి వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోందని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ
అన్లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం ప్రకటించిన 80 ప్రత్యేక రైళ్లకు నిన్నటి నుంచి రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రేపటి నుంచి ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. సంజయ్
తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టంపై ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో తమ వైఖరి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న కొత్త