telugu navyamedia

Telugu News Updates

తిట్టించినప్పుడు జగన్ కు మర్యాద గుర్తుకు రాలేదా?: లోకేశ్

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాల్సిన ఒక మంత్రితో ప్రతిపక్ష నాయకుడిని బూతులు తిట్టించి

లోపాలను తొలగించేందుకే నూతన రెవెన్యూ చట్టం: కేసీఆర్

vimala p
నూతన రెవెన్యూ చట్టంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో సమాధానమిచ్చారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ గతంలో అమలు చేసిన రెవెన్యూ విధానం ఎంతో దురదృష్టకరమైనదని పేర్కొన్నారు.

దేశంలో కరోనా ఎప్పుడో పోయింది.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

vimala p
పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు, బీజేపీకి మధ్య రాజకీయ పోరాటం తారాస్థాయికి చేరుకొంది. ఈ క్రమంలో

లారీతో తొక్కిస్తా అని బెదిరింపులు.. కొడాలి నానిపై దేవినేని ఫిర్యాదు!

vimala p
లారీతో తొక్కించి చంపుతామని బెదిరించారని ఆరోపిస్తూ ఏపీ మంత్రి కొడాలి నానిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేత దేవినేని ఉమ ఫిర్యాదు చేశారు. కొడాలి

డాక్టర్ సోమ్లా అరెస్ట్ పై ఘాటుగా స్పందించిన గల్లా!

vimala p
నరసరావుపేట కొవిడ్ సమీక్షలో కలెక్టర్ కు డాక్టర్ కు మధ్య వాగ్వివాధం జరిగింది. నిర్భయంగా సమస్యల గురించి ప్రస్తావించిన డాక్టర్ సోమ్లా నాయక్ ను పోలీసులు అరెస్ట్

అవినీతి ఆరోపణలపై ఘాటుగా స్పందించిన ఏపీ మంత్రి

vimala p
ఇళ్ల స్థలాల విషయంలో ఏపీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అవినీతికి పాల్పడ్డారని విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో

పాత ప‌థ‌కాల‌కే కొత్త పేర్లు.. వైసీపీ సర్కార్ పై దేవినేని విమర్శలు

vimala p
పాత ప‌థ‌కాల‌కే కొత్త పేర్లు పెట్టి వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెడుతోందని టీడీపీ నేత దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు మండిప‌డ్డారు. ఈ మేరకు ఆంధ్ర‌జ్యోతిలో వ‌చ్చిన ఓ

కరోనాతో టీడీపీ నేత చలమలశెట్టి మృతి

vimala p
టీడీపీ నేత, ఏపీ కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కరోనాతో కన్నుమూశారు. రామానుజయకు కొన్ని రోజుల కిందట కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా

రేపటి నుంచి పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్లు!

vimala p
అన్‌లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం ప్రకటించిన 80 ప్రత్యేక రైళ్లకు నిన్నటి నుంచి రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రేపటి నుంచి ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే

ఛలో అసెంబ్లీకి బీజేపీ పిలుపు..బండి సంజ‌య్ అరెస్టు!

vimala p
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండ‌గా ఆయ‌న‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నేప‌థ్యంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణ నెల‌కొంది. సంజ‌య్

కొత్త రెవెన్యూ చట్టం బిల్లుకు ఎంఐఎం మద్దతు: అక్బరుద్దీన్ ఒవైసీ

vimala p
తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టంపై ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో తమ వైఖరి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న కొత్త

సోము వీర్రాజుకు కులాభిమానం ఎక్కువ: హర్షకుమార్

vimala p
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు కులాభిమానం చాలా ఎక్కువని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఆయన సంచలన వ్యాఖ్యలు