అన్నంకు బదులు తినడానికి రొట్టె అడిగాడని తండ్రిపై ఇద్దరు కొడుకులు దాడిచేసి గాయపరిచిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్2 లోని సాగర్
యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ కుటుంబ సభ్యులపై సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్ వద్వాన్, దీరజ్ వద్వాన్లు దేశం
కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు ప్రబలినట్టు తెలుస్తోంది. స్థానిక చిన్నబజారుకు చెందిన వ్యక్తి, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉండటంతో, అతని కుటుంబీకులు
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మారుతీరావు రాసిన వీలునామా పత్రాలను పోలీసులు
పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత నిన్న రాత్రి అస్వస్తతకు గురయ్యారు. కళ్లు తిరిగి ఆమె కిందపడిపోయారు. దీంతో, ప్రణయ్ తల్లిదండ్రులు ఆమెను హుటాహుటిన 108
తెలంగాణలో కోవిడ్-19 (కరోనా) వ్యాప్తిని అరికట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏ దేశం నుంచి వచ్చినా, నేటి నుంచి విమానాశ్రయంలో దిగే ప్రతి ప్రయాణికుడికీ
మానసిక ఒత్తిడి భరించలేని ఓ ట్రాన్స్కో సబ్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..
ఏపీ హోంమంత్రి సుచరిత ఎదుటే వైసీపీలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. దీంతో మండిపడిన మంత్రి వారికి హెచ్చరికలు జారీ చేశారు. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని