telugu navyamedia

Telugu News Updates

మారుతీరావుకు రూ.200 కోట్ల ఆస్తులు!

vimala p
ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ అమృత తండ్రి మారుతీరావుకు రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తేలింది. మొత్తం ఆస్తులను మారుతీ రావు తన భార్య, తమ్ముడి పేరిట వీలునామా

మారుతీ సుజుకీ బొంపర్ ఆఫర్..బీఎస్‌-6 కార్లపై ధరల తగ్గింపు!

vimala p
మారుతీ సుజుకీ బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన పలు కార్లపై డిస్కౌంట్లను అందిస్తున్నది. ఈ ఆఫర్లు ఈ నెల 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఆ కంపెనీ

రొట్టెలడిగిన తండ్రి.. చితకబాధిన కొడుకులు

vimala p
అన్నంకు బదులు తినడానికి రొట్టె అడిగాడని తండ్రిపై ఇద్దరు కొడుకులు దాడిచేసి గాయపరిచిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌2 లోని సాగర్‌

రాణా కపూర్ కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు

vimala p
యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ కుటుంబ సభ్యులపై సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్ వద్వాన్, దీరజ్ వద్వాన్‌లు దేశం

నెల్లూరు వ్యక్తికి కరోనా లక్షణాలు..ఏపీ సర్కార్ అప్రమత్తం!

vimala p
కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు ప్రబలినట్టు తెలుస్తోంది. స్థానిక చిన్నబజారుకు చెందిన వ్యక్తి, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉండటంతో, అతని కుటుంబీకులు

కమాన్ చంద్రబాబు..స్వాగతిస్తావో చిత్తగిస్తావో: విజయసాయిరెడ్డి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా గమనిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.

అమృత పేరిట ఆస్తి రాయని మారుతీరావు!

vimala p
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మారుతీరావు రాసిన వీలునామా పత్రాలను పోలీసులు

కళ్లు తిరిగి పడిపోయిన అమృత

vimala p
పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత నిన్న రాత్రి అస్వస్తతకు గురయ్యారు. కళ్లు తిరిగి ఆమె కిందపడిపోయారు. దీంతో, ప్రణయ్ తల్లిదండ్రులు ఆమెను హుటాహుటిన 108

నేటి నుంచి విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్

vimala p
తెలంగాణలో కోవిడ్-19 (కరోనా) వ్యాప్తిని అరికట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏ దేశం నుంచి వచ్చినా, నేటి నుంచి విమానాశ్రయంలో దిగే ప్రతి ప్రయాణికుడికీ

మద్యంతో కరోనా రాదని ప్రచారం..నాటుసారా తాగి 27 మంది మృతి

vimala p
ఇరాన్‌లో తప్పుడు ప్రచారం కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. మద్యంతో కరోనా తగ్గిపోతుందంటూ ప్రచారం చేశారు. దీంతో నాటు సారా తాగి 27 మంది మృతి చెందారు.

ఉరేసుకొని ట్రాన్స్‌కో సబ్ ఇంజినీర్ ఆత్మహత్య

vimala p
మానసిక ఒత్తిడి భరించలేని ఓ ట్రాన్స్‌కో సబ్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..

హోం మంత్రి ఎదుట వైసీపీ నేతల బాహాబాహీ!

vimala p
ఏపీ హోంమంత్రి సుచరిత ఎదుటే వైసీపీలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. దీంతో మండిపడిన మంత్రి వారికి హెచ్చరికలు జారీ చేశారు. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని