telugu navyamedia

27 killed alcohol poisoning Iran

మద్యంతో కరోనా రాదని ప్రచారం..నాటుసారా తాగి 27 మంది మృతి

vimala p
ఇరాన్‌లో తప్పుడు ప్రచారం కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. మద్యంతో కరోనా తగ్గిపోతుందంటూ ప్రచారం చేశారు. దీంతో నాటు సారా తాగి 27 మంది మృతి చెందారు.