రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. నేడు జలదీక్షకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడంపై
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో ప్రతి రోజు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరగడంతో అటు ప్రజలను ఆందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక్క రోజే
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతియుత ప్రజా ఉద్యమం ద్వారా తెలంగాణ ఏర్పడిందని అన్నారు. గత ఆరేళ్లలో
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ప్రగతి భవన్ నుంచి గన్పార్క్
కరోనా ప్రభావంతో 18 రాజ్యసభ స్థానాలకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను జూన్ 19న నిర్ణయించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. నీలం సంజీవరెడ్డి తన జీవితంలో పాటించిన విలువల
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను ఎస్ఈసీగా కొనసాగించాల్సిందేనని ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
తాము శాంతినే కోరుకుంటున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కానీ ఎవరైతే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడతారో వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిసోమవారం
మార్కెట్లలో షాపులు తెరిచేందుకు ఇన్నాళ్లూ సరిబేసి విధానాన్ని అమలు చేశామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కానీ ఇప్పుడు అన్ని షాపులను తెరుచుకోవచ్చు అని సీఎం తెలిపారు.
ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో సచివాలయ అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు బ్లాకులను సీజ్ చేశారు. ఆ రెండు బ్లాకుల్లో
రైతులను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నామని కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కేంద్రకేబినెట్ సమావేశమనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేబినెట్ భేటీలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు.