telugu navyamedia

Telugu News Updates

తెలంగాణలో దుర్మార్గమైన పాలన: ఉత్తమ్ ఫైర్

vimala p
రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి‌ ధ్వజమెత్తారు. నేడు జలదీక్షకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడంపై 

కేరళను తాకిన రుతుపవనాలు.. మరో 8 రోజుల్లో తెలంగాణకు!

vimala p
నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. కేరళను తాకిన 8 నుంచి 9 రోజుల్లో తెలంగాణకు వస్తాయి. ఈ

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా.. నిన్న ఒక్క రోజే 2,361 కేసులు!

vimala p
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో ప్రతి రోజు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరగడంతో అటు ప్రజలను ఆందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక్క రోజే

శాంతియుత ప్రజా ఉద్యమం ద్వారా తెలంగాణ: గవర్నర్‌

vimala p
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతియుత ప్రజా ఉద్యమం ద్వారా తెలంగాణ ఏర్పడిందని అన్నారు. గత ఆరేళ్లలో

అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

vimala p
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు. ప్రగతి భవన్‌ నుంచి గన్‌పార్క్‌

ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు: ఈసీ

vimala p
కరోనా ప్రభావంతో 18 రాజ్యసభ స్థానాలకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను జూన్ 19న నిర్ణయించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

నీలం విలువల గురించి నేటి తరం తెలుసుకోవాలి: చంద్రబాబు

vimala p
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. నీలం సంజీవరెడ్డి తన జీవితంలో పాటించిన విలువల

ఎస్‌ఈసీ వ్యవహారంపై సుప్రీంలో ఏపీ సర్కార్ పిటిషన్‌

vimala p
నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌‌ను ఎస్‌ఈసీగా కొనసాగించాల్సిందేనని ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు

తాము శాంతినే కోరుకుంటున్నాం: విజయసాయి

vimala p
తాము శాంతినే కోరుకుంటున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కానీ ఎవరైతే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడతారో వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిసోమవారం

అన్ని షాపుల‌ను తెరుచుకోవ‌చ్చు!

vimala p
మార్కెట్ల‌లో షాపులు తెరిచేందుకు ఇన్నాళ్లూ స‌రిబేసి విధానాన్ని అమ‌లు చేశామ‌ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కానీ ఇప్పుడు అన్ని షాపుల‌ను తెరుచుకోవ‌చ్చు అని సీఎం తెలిపారు.

సచివాలయ ఉద్యోగికి కరోనా..రెండు బ్లాకులు మూసివేత!

vimala p
ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయింది. దీంతో సచివాలయ అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు బ్లాకులను సీజ్‌ చేశారు. ఆ రెండు బ్లాకుల్లో

రైతులను ఆదుకునేందుకు అనేక చర్యలు: కేంద్రమంత్రి జవదేకర్‌

vimala p
రైతులను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నామని కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. కేంద్రకేబినెట్‌ సమావేశమనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేబినెట్‌ భేటీలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు.