telugu navyamedia

Telugu News Updates

టీ సేవ కేంద్రాల కోసం దరఖాస్తు చేసుకోండి

vimala p
నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ సేవ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. టీ సేవ ఆన్‌లైన్‌ కేంద్రాల ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేందుకు

టీడీపీ అసంతృప్తులు .. తలుపులు తెరిచే ఉంచామంటున్న జనసేన .. !

vimala p
జనసేన అభ్యర్థి పాముల రాజేశ్వరిదేవి, పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తిని కలిసినట్టు తెలిసింది. పులపర్తికి సీటు కేటాయించకపోవడంతో ఆయన టీడీపీ అధిష్ఠానం పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్న

లేఖలో ఉన్న చేతిరాత వివేకాదే..అంగీకరించిన కుమార్తె సునీత: కడప ఎస్పీ

vimala p
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే అనుమానితులను 20 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసు పై కడప ఎస్పీ

రాజకీయాల నుండి తప్పుకుంటున్నా.. రాయలసీమ హక్కుల సాధనకు కృషి : ఎంవీ మైసూరారెడ్డి

vimala p
దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో ఖచ్చితంగా లెక్కకూడా చెప్పలేనన్ని తయారయ్యాయి. ఇక ఆ పార్టీలలో ఒక్కోదానిలో ఒక్కడైనా నిజాయితీ పరుడైన నాయకుడు ఉంటాడు. అయితే రాజకీయం అంటే

ఓటు అడిగే నైతిక హక్కు జగన్‌కు లేదు: చంద్రబాబు

vimala p
రాష్ట్రంలో ఓటు అడిగే నైతిక హక్కు జగన్‌కు లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

గోవా సీఎం పారికర్ మృతి.. నేడు అంత్యక్రియలు.. అప్పుడే తదుపరి సీఎంపై కసరత్తు..

vimala p
గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతూ, సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే వైద్య సేవలు పొందారు.

సెంట్రల్ మాలి లో .. సైనిక స్థావరాలపై ఉగ్రదాడి.. 21 మంది మృతి..

vimala p
ప్రపంచంలో తమ ఉనికిని చాటుకుంటున్నారు ఉగ్రవాదులు. మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 21 మంది సైనికుల ప్రాణాలను బలితీసుకున్నారు. సెంట్రల్ మాలిలోని సైనిక స్థావరంపై ఆదివారం జరిగిన ఈ

ట్రాక్‌పై ఫోన్ లో గేమ్.. రైలు ఢీకొని ఇద్దరి మృతి

vimala p
నేటి యువతకు సెల్ ఫోన్ ఓ వ్యసనంగా మారిపోయింది. సమయం సందర్భం లేకుండా ఇష్టాను సారంగా గేమ్స్ ఆడుతూ లోకాన్నే మరచిపోతున్నారు. ఇటీవల సెల్ ఫోన్ చూస్తూ

నంద్యాల టికెట్ నాదే.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా .. : ఎస్పీవై రెడ్డి

vimala p
ఏపీలో కొన్ని స్థానాలకు విపరీతమైన పోటీ ఉంది. అధిష్టానం టికెట్ గెలుపు గుర్రాలకే ఇస్తాను అంటుంటే, పార్టీకోసం ఎప్పటి నుండో పనిచేస్తున్న వారు మాత్రం తామేకె ప్రాధాన్యం

రోడ్డు ప్రమాదం కేసులో .. యాంకర్ రష్మీ.. !

vimala p
కొత్తకారు అనగానే కాస్త జోరుమీద ఉంటారు. అయితే అదే చాలా సార్లు ప్రమాదాలకు దారితీస్తుంది. ఇక బాగా రద్దీగా ఉన్న ప్రాంతాలలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే

అన్నదాతల బ్యాలెట్ పోరు.. కవితపై పోటీకీ 500 మంది?

vimala p
పసుపు, ఎర్రజొన్న గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కి పోరాడినా పట్టించుకునే నాథుడే లేకపోవడంతో తమ నిరసనను తెలిపేందుకు బ్యాలెట్‌ పోరుకు అన్నదాతలు సిద్దమవుతున్నారు. నిజామాబాద్‌ సిట్టింగ్ ఎంపీ

ఎన్నికలకు నామినేషన్ .. నేటి నుండే.. !

vimala p
దేశంలో ఎన్నికల నగారా మోగింది. నేడు నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. దీనితో నామినేషన్ ప్రక్రియ కూడా నేటి నుండే ప్రారంభం కానుంది. 21న హోలీ, 24న