వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. మంగళవారం పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీపై ఎక్కడ చూసినా తీవ్ర వ్యతిరేకత
రాష్ట్రంలో ఓటు అడిగే నైతిక హక్కు జగన్కు లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.