ఏపీ సీఎం జగన్కు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న
ఆంధ్రప్రదేశ్ రాజధానుల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపించింది. ఈ నేపథ్యంలో ఆయనకు టీడీపీ
ప్లాస్మా థెరపీ ద్వారా సీరియస్గా ఉన్న కరోనా బాధితులను రక్షించవచ్చని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని మాట్లాడారు. ఈఎస్ఐ
ఉత్తరప్రదేశ్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీంతో ప్రతిరోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ వెల్లడించిన వివరాల
ఏపీ నుండి భారీ మొత్తంలో అక్రమంగా నగదు తరలిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. నిందితులపై సమగ్ర విచారణ చేయకుండా ఇతరులను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ఈ
కరోనా మందులు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అందుబాటులో ఉంచాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో మందుల కొరతపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
నగరంలో అభివృద్ధిపనులకు అడ్డంకిగా ఉన్నఅక్రమ నిర్మాణాలను తక్షణం తొలగించాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం బేగంబజార్లోని ఓల్డ్ పోలీస్స్టేషన్ వద్ద 2.25 కోట్ల
విరసం నేత వరవరరావు పై ప్రభుత్వం దయచూపాలని వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్రెడ్డి కోరారు. వరవరరావును కాపాడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఆయన లేఖ రాశారు. ఎమర్జెన్సీ సమయంలో వరవరరావుతో
రాష్ట్ర రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపించింది. ఈ బిల్లులను గవర్నర్
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు లబ్ది చేకూరుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 77 లక్షల మంది ఎస్సీలకు రూ.15.7 వేల కోట్ల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ డిప్యుటేషన్ ను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు పదవిలో