telugu navyamedia

Telugu News Updates

జగన్‌కు రఘురామకృష్ణరాజు మరో లేఖ

vimala p
ఏపీ సీఎం జగన్‌కు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న

గవర్నర్‌కు చంద్రబాబు లేఖ..సరైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

vimala p
ఆంధ్రప్రదేశ్‌ రాజధానుల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపించింది. ఈ నేపథ్యంలో ఆయనకు టీడీపీ

ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా బాధితులను రక్షించవచ్చు: గవర్నర్ తమిళిసై

vimala p
ప్లాస్మా థెరపీ ద్వారా సీరియస్‌గా ఉన్న కరోనా బాధితులను రక్షించవచ్చని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని మాట్లాడారు. ఈఎస్‌ఐ

యూపీలో కరోనా విలయతాండవం.. కొత్తగా 1986 పాజిటివ్ కేసులు

vimala p
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విలయతాండవం చేస్తోంది. దీంతో ప్ర‌తిరోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అమిత్ మోహ‌న్ ప్ర‌సాద్ వెల్లడించిన వివ‌రాల‌

ఏపీ నుండి అక్రమంగా నగదు తరలింపు: చంద్రబాబు

vimala p
ఏపీ  నుండి భారీ మొత్తంలో అక్రమంగా నగదు తరలిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.  నిందితులపై సమగ్ర విచారణ చేయకుండా ఇతరులను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ఈ

కరోనా మందులు అందుబాటులో ఉంచాలి: మంత్రి ఈటల

vimala p
కరోనా మందులు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అందుబాటులో ఉంచాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో మందుల కొరతపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

అక్రమ నిర్మాణాలను తక్షణం తొలగించాలి: తలసాని

vimala p
నగరంలో అభివృద్ధిపనులకు అడ్డంకిగా ఉన్నఅక్రమ నిర్మాణాలను తక్షణం తొలగించాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం బేగంబజార్‌లోని ఓల్డ్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద 2.25 కోట్ల

వరవరరావుపై ప్రభుత్వం దయచూపాలి: వైసీపీ ఎమ్మెల్యే

vimala p
విరసం నేత వరవరరావు పై ప్రభుత్వం దయచూపాలని వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి కోరారు. వరవరరావును కాపాడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఆయన లేఖ రాశారు. ఎమర్జెన్సీ సమయంలో వరవరరావుతో

ఏపీలో కరోనా కన్నెర్ర .. ఒక్కరోజే 52 మంది మృతి

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 52 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అత్యధికంగా తూర్పు

గవర్నర్ వద్దకుమూడు రాజధానుల బిల్లు

vimala p
రాష్ట్ర రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపించింది. ఈ బిల్లులను గవర్నర్

ఎస్సీ, ఎస్టీలకు వేల కోట్లతో పథకాలు: విజయసాయి

vimala p
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు లబ్ది చేకూరుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 77 లక్షల మంది ఎస్సీలకు రూ.15.7 వేల కోట్ల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.

టీటీడీ ఈవో సింఘాల్ డిప్యుటేషన్ పొడిగింపు

vimala p
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ డిప్యుటేషన్ ను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు పదవిలో