ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన సోము వీర్రాజుకు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్ పవన్ కల్యాణ్ కొనియాడారు. రాజకీయంగా వీర్రాజుకు ఎంతో అనుభవం
కరోనా కేసుల ఉద్ధృతి వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు దేశాలు ప్యాకేజీలను ప్రకటించడంతో పసిడి ధర 2000 డాలర్లకు చేరడానికి కారణమైందని నిపుణులు అంటున్నారు. పసిడి
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును పార్టీ అధిష్ఠానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏపీ ప్రభుత్వం కూడా నిర్వహించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం
పాకిస్థాన్ మరో కుట్రకు తెరలేపింది. లాహోర్లో ఉన్న సిక్కుల గురుద్వారాను మసీదుగా మార్చేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు ప్రారంభించింది. నగరంలోని నౌలఖా బజార్లో ఉన్న షహీదీ ఆస్థాన్ గురుద్వారాను
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిని అదుపుచేయలేకపోతున్నారని దుయ్యబట్టారు. కరోనా కేసుల
అవినీతి కేసులో మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ దోషిగా తేలారు. మొత్తం ఏడు అభియోగాల్లో నజీబ్ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మనీలాండరింగ్, అధికార దుర్వినియోగానికి