telugu navyamedia

Telugu News Updates

వీర్రాజుకు రాజకీయంగా ఎంతో అనుభవం: పవన్ కల్యాణ్

vimala p
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన సోము వీర్రాజుకు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్ పవన్ కల్యాణ్ కొనియాడారు. రాజకీయంగా వీర్రాజుకు ఎంతో అనుభవం

సోము వీర్రాజుకు కన్నా శుభాకాంక్షలు

vimala p
ఏపీ బీజేపీ కొత్త చీఫ్ గా సోము వీర్రాజు నియామకంతో కన్నా లక్ష్మీనారాయణ తాజాగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ కన్నా ట్వీట్

బీఎస్ బజాజ్ మృతిపై కేసీఆర్ విచారం

vimala p
బయోటెక్ రంగ ప్రముఖుడు డాక్టర్ బీఎస్ బజాజ్ (93) మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. బజాజ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ స్పందిస్త,

ఏపీలో రోజూ 50 వేలకు పైగా కరోనా పరీక్షలు: జగన్

vimala p
రాష్ట్రంలో రోజుకు 50 వేలకు పైగా కరోనా పరీక్షలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. కరోనా నివారణ చర్యలు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో

పెరుగుతున్న పసిడి ధర..10 గ్రాములకు రూ.52,301

vimala p
కరోనా కేసుల ఉద్ధృతి వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు దేశాలు ప్యాకేజీలను ప్రకటించడంతో పసిడి ధర 2000 డాలర్లకు చేరడానికి కారణమైందని నిపుణులు అంటున్నారు. పసిడి

పార్టీని బలోపేతం చేసేందుకు కృషి: సోము వీర్రాజు

vimala p
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును పార్టీ అధిష్ఠానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఏపీలో కూడా పీవీ శతజయంతి వేడుకలు నిర్వహించాలి: రఘురామకృష్ణరాజు

vimala p
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏపీ ప్రభుత్వం కూడా నిర్వహించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం

కరోనా ఎఫెక్ట్.. 51 ఏళ్ల వయసులో టెన్త్ పాస్!

vimala p
కరోనా ప్రభావంతో పది పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం అందరినీ పాస్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని భోలక్ పూర్ అంజుమన్ బాలుర హైస్కూల్ లో

గురుద్వారాను మసీదుగా మార్చేందుకు పాక్ కుట్ర

vimala p
పాకిస్థాన్ మరో కుట్రకు తెరలేపింది. లాహోర్‌లో ఉన్న సిక్కుల గురుద్వారాను మసీదుగా మార్చేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు ప్రారంభించింది. నగరంలోని నౌలఖా బజార్‌లో ఉన్న షహీదీ ఆస్థాన్ గురుద్వారాను

దళిత యువకుడి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి: నారా లోకేశ్

vimala p
ప్రకాశం జిల్లాలో మాస్కు వేసుకోలేదని దళిత యువకుడిని కొట్టి చంపిన ఘటనపై న టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. జిల్లాలోని వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ

కరోనా కట్టడికి నెలకు రూ.500 కోట్లు ఎక్కడ?: దేవినేని

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిని అదుపుచేయలేకపోతున్నారని దుయ్యబట్టారు. కరోనా కేసుల

అవినీతి కేసులో మలేషియా మాజీ ప్ర‌ధాని!

vimala p
అవినీతి కేసులో మ‌లేషియా మాజీ ప్ర‌ధాని న‌జీబ్ ర‌జాక్ దోషిగా తేలారు. మొత్తం ఏడు అభియోగాల్లో న‌జీబ్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మ‌నీలాండ‌రింగ్‌, అధికార దుర్వినియోగానికి