పుల్వామా ఉగ్రదాడి ఘటనలో సైనికుల బలిదానాన్ని భారత్ ఎప్పటికీ మరచిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2019 ఫిబ్రవరి 14న భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్పై
ఈ నెల 17 నుంచి అన్ని నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాలని ఆ పార్టీ అదిష్టానం నిర్ణయించింది. విజయవాడలో నిర్వహించిన టీడీపీ రాష్ట్ర విస్త్రృత స్థాయి
ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా వైరస్ పేరు మారింది. ప్రమాదకర ఈ వైరస్కు ‘కోవిడ్-2019’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కొత్త పేరు
పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇందులోభాగంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ని వైసీపీ ఎంపీలు కలిశారు. కృష్ణాపురం ఉల్లిని ఎగుమతికి
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతుల పట్ల పోలీస్ చర్యలను టీడీపీ నేత, ఎమ్మెల్సీ లోకేశ్ ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్
వైపీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సుజనాచౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో లంచగోడితనం రోజురోజుకు పెరిగిపోతుంది. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది లంచం అడిగారని తన ఇంట్లోని గేదెను తోలుకొని ఆఫీసుకొచ్చింది ఓ మహిళ. ఈ
మేషం : దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పనుల్లో పురోగతి. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృషభం : నూతనోత్సాహంతో పనులు పూర్తి.
తమ ప్రభుత్వం ప్రజలకే జవాబుదారీ తప్ప ఎల్లోమీడియాకు కాదని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులజాడ్యం