telugu navyamedia

team india

ఆసీస్ విజయం పై ఎక్కువ సంబరాలు జరుపుకోకండి : పీటర్సన్

Vasishta Reddy
ఆసీస్ పర్యటనలో ముఖ్యమైన టెస్ట్ సిరీస్ లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయం తరువాత ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్

టీం ఇండియా పై ప్రశంశల జల్లు…

Vasishta Reddy
చరిత్రను రికార్డులను తిరగరాసిన టీమిండియా బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ నాలుగో టెస్ట్‌ సంచలన విజయంపై పలువురు ప్రముఖులు, ఇతర దిగ్గజాలు సోషల్‌ మీడియా ద్వారా ఎనలేని ఆనందాన్ని ప్రకటించారు.

భారత జట్టుకు 5 కోట్ల బోనస్ ప్రకటించిన బీసీసీఐ…

Vasishta Reddy
ఐపీఎల్ తర్వాత భర్త జట్టు నేరుగా ఆస్ట్రేలియా పర్యటన వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో ఎంతో మంది గాయపడిన ఆసీస్ తో జరిగిన టెస్ట్

హార్ధిక్ పాండ్యా ఇంట్లో విషాదం..

Vasishta Reddy
టీం ఇండియా క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా ఇవాళ ఉదయానే మృతి చెందారు. గుండెపోటుతో ఆయన మృతి

నేను ఆసీస్ కు వెళ్తాను : సెహ్వాగ్

Vasishta Reddy
భారత్-ఆసీస్ మధ్య ఇప్పటివరకు జరిగిన మూడు టెస్ట్ లలో ఒక్కో జట్టు ఒక్కో మ్యాచ్ లో విజయం సాధించగా ఒక మ్యాచ్ ఏమో డ్రా గా ముగిసింది.

జట్టులో చేరిన రోహిత్…

Vasishta Reddy
సిడ్నీలో 14 రోజుల నిర్బంధ సమయాన్ని పూర్తి చేసుకున్న తరువాత భారత ఓపెనర్ రోహిత్ శర్మ మెల్బోర్న్ లో టీం ఇండియా ను కలిసాడు. అయితే యూఏఈ

ఇప్పుడు టీంఇండియా కు అలాంటి ఆటగాడు కావాలి…

Vasishta Reddy
టీమిండియాకు ప్రస్తుతం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లాంటి ప్లేయ‌ర్ అవ‌స‌ర‌మ‌ని వెస్టిండీస్ మాజీ పేస్ బౌల‌ర్ మైకేల్ హోల్డింగ్ పేర్కొన్నాడు‌. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నప్పటికీ

ఆ ప్రక్రియను ఎందుకు మార్చారో అర్థంకావడం లేదు : కోహ్లీ

Vasishta Reddy
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్లను లెక్కించే ప్రక్రియను ఎందుకు మార్చారో అర్థంకావడం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అన్నాడు. టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌కు సంబంధించిన రూల్స్‌ను అంత‌ర్జాతీయ

ఆసీస్ లోనే ఉంటున్న సిరాజ్…

Vasishta Reddy
హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తన తండ్రిని కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ 2020 లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో ఆసీస్ పర్యటనలో సిరాజ్టెస్ట్ జట్టుకు ఎంపిక అయ్యాడు.

ఎంపీఎల్‌తోనే అది సాధ్యమవుతుంది : బీసీసీఐ

Vasishta Reddy
లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య వివాదాల్లో భాగంగా బాయ్ కాట్ చైనా నినాదం వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో బీసీసీఐ చైనా మొబైల్ కంసెనీ వివోను

ఆస్ట్రేలియాలో అడుగు పెట్టిన భారత జట్టు…

Vasishta Reddy
భారత జట్టు ఆస్ట్రేలియాలో అడుగు పెట్టింది. కరోనా కారణంగా యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే.. కోహ్లీ న్యాయకత్వంలోని టీం ఇండియా అక్కడి నుండే