telugu navyamedia

Mohan Babu

ఆ పెద్దరికం గురువు దాసరితోనే పోయింది: మోహన్ బాబు

navyamedia
తెలుగు సినిమా రంగం “మా ” ఎన్నికలతో రెండు గ్రూపులుగా చీలిపోయింది. ఒకటి మెగాస్టార్ చిరంజీవిది కాగా మరోటి మంచు మోహన్ బాబుది . “మా ”

చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్‌…

navyamedia
సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్‌ ప్రీ రిలీజ్‌ కార్య‌క్ర‌మంలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్య‌లు అటు ఏపీలో ఇటు ఫిలిం ఇండస్ట్రీలో ప్రకంపనలు

విష్ణు కోసం మోహన్ బాబు ప్రచారం

navyamedia
వచ్చే నెల 10న జరిగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికీ వీరు తమ ప్యానల్

సిక్కింలో చిరు, మోహన్‌ బాబు..ఫోటోలు వైరల్ !

Vasishta Reddy
టాలీవుడ్‌ పరిశ్రమలో మెగాస్టార్‌ చిరు, మోహన్‌ బాబు పెద్ద స్టార్లు. వీళ్ల మధ్య మొదట్లో గొడవలు అయ్యాయి. తర్వాత కలిసిపోయారు.  ఇది ఇలా ఉండగా..  మోహన్ బాబు,

కొత్త గెటప్ లో కంచె భామ !

Vasishta Reddy
సీనియర్ నటుడు మోహన్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “సన్ ఆఫ్ ఇండియా”. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తం

జగన్ ను ముఖ్యమంత్రిని చేశారు : మోహన్ బాబు

దేశంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తెలుగు దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా

ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు: మోహన్ బాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు విరుచుకుపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన

మోహన్‌బాబుకు బెదిరింపు కాల్స్‌.. బంజారా హిల్స్‌ పిఎస్ లో ఫిర్యాదు

టాలీవుడ్  నటుడు మోహన్‌బాబు ఇటీవల వైఎస్సాఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన సంగతి తెలిసింది. అయితే పార్టీలో చేరిన దగ్గరనుంచి తనకు బెదిరింపు

జగన్‌కు పెయిడ్ వర్కర్‌గా మోహన్ బాబు: బుద్ధా వెంకన్న

సినీ నటుడు మోహన్ బాబు ఇటీవల వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే. వైసీపీ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. ప్రచారంలో  మోహన్ బాబు

విద్యాభివృద్ధిపై ఏపీ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదు: మోహన్ బాబు

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పై  ధ్వజమెత్తారు. విద్యాభివృద్ధిపై ఏపీ సర్కార్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన

ఆస్తులను తాకట్టు పెట్టి విద్యాసంస్థలను నడపాల్సి వస్తోంది: మోహన్ బాబు

శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధులకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని ప్రముఖ నటుడు, విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు తెలిపారు.