ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల పై రచ్చ కొనసాగుతుంది. అయితే ఇన్ని రోజులు ఏపీలో లోకల్ వార్ కాస్తా… ప్రభుత్వం వర్సెస్ ఈసీగా మారిపోయింది… ఎన్ని
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ వివాదాలు ముదురుతున్నాయి. స్థానిక సంస్థలు ఎన్నికలతో వైసీపీ, టీడీపీ ల మరోసారి రాజకీయాలు భగ్గుమన్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే
ఈరోజు హై కోర్టులో పంచాయితీ ఎన్నికలు నిర్వహించవద్దని ప్రభుత్వం వేసిన పిటీషన్ పై విచారణ జరిగింది. కరోనా నేపధ్యంలో ఎన్నికలు నిర్వహించవద్దని ప్రభుత్వం కోర్టును కోరింది. హైదరాబాద్
సీఎస్ లేఖకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బదులు ఇచ్చారు. ఎస్ఎంఎస్ ద్వారా సీఎస్కు సమాధానం పంపారు. సీఎస్ లేఖ ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తిని ప్రశ్నించడమేనని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంపై చర్చ హాట్హాట్గా సాగుతోంది… అయితే, స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం కుదరదని అని స్పష్టం చేశారు మంత్రి అనిల్