telugu navyamedia

KTR

కేటీఆర్‌ పరువు నష్టం కేసు: రేవంత్‌రెడ్డికి కోర్టు కీలక ఆదేశాలు

navyamedia
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వేసిన పరువునష్టం దావా కేసులో సిటీ సివిల్‌ కోర్టు మధ్యంత ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్‌

డ్రగ్స్‌తో నాకు సంబంధమేంటి.. ఏ పరీక్షకైనా సిద్ధం: కేటీఆర్

navyamedia
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఏ పనిలేకే తమపై బురదజల్లుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో

సిరిసిల్లలో భారీ వర్షాలపై కేటీఆర్‌ టెలీకాన్ఫ‌రెన్స్

navyamedia
సిరిసిల్ల జిల్లాలో నిన్న రాత్రి భారీ వ‌ర్షం కురియ‌డంతో వ‌ర‌ద పోటెత్తిన విష‌యం తెలిసిందే. ప‌లు కాల‌నీల్లో వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. ప‌ట్ట‌ణంలో వరద ఉధృతిపై

మరో 20 ఏళ్లు ‘టీఆర్‌ఎస్‌’ దే అధికారం: కేసీఆర్‌

navyamedia
తెలంగాణ రాజకీయ క్షేత్రంలో తిరుగులేని విజయం ‘టీఆర్‌ఎస్‌’ దే అని ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన

రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు: కేసీఆర్‌

navyamedia
తెలంగాణలోని దళితులు ఆర్థిక సుస్థిరత సాధించడమే దళిత బంధు ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర ఐటీ, పురాపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ లో దివ్యాంగులకు వాహనాలు పంపిణి చేసిన కేటీఆర్‌

navyamedia
రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జులై 24న తన బర్త్ డే సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ఉచితంగా స్కూటీలు ఇస్తానని

తెలంగాణ నేతన్నలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు: కేటీఆర్

navyamedia
హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. వారం రోజుల పాటు ఇది కొనసాగనుంది. అనంతరం చేనేత

ఈ-సిటీలో ప్రీమియ‌ర్‌ ఎన‌ర్జీస్‌ నూతన ప్లాంట్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

navyamedia
హైద‌రాబాద్ ఈ-సిటీలో సౌర ప‌రిక‌రాల ఉత్ప‌త్తి ప్లాంట్‌ను ప్రీమియ‌ర్ ఎన‌ర్జీస్ ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మంలో ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

రూపాయికే నల్లా కనెక్షన్‌.. దసరా వరకు అందరికీ తాగునీరు..

Vasishta Reddy
వేములవాడ పట్టణ ప్రగతిలో రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, మిషన్ భగీరథ లైన్ 60 శాతం పూర్తి అయింద‌ని పేర్కొన్న కేటీఆర్.. దసరా

మరోసారి ట్విట్టర్ వేదికగా సమస్య పరిష్కరించిన కేటీఆర్

Vasishta Reddy
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన శంకర్ గౌడ్ అనే వ్యక్తి తన ఇంటి అనుమతి కోసం వేధిస్తున్నారంటూ సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు

స్థానికుల‌కే ప్ర‌భుత్వ ఉద్యోగాలు : కేటీఆర్

Vasishta Reddy
నూత‌న జోన‌ల్ వ్య‌వ‌స్థ ఆమోదించిన ముఖ్య‌మంత్రి శ్రీ కేసీఆర్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇక నుంచి స్థానికుల‌కే

ఈ నెల 5 నుంచి కొత్త రేషన్ కార్డులు

Vasishta Reddy
రాజన్న సిరిసిల్ల జిల్లా లోని రాజన్న పేట లో నిర్వ‌హించిన‌ ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నానికి శంకుస్థాప‌న