ఐపీఎల్ 2021 సీజన్లో ఇప్పటికే నాలుగు మ్యాచ్లాడిన ఢిల్లీ క్యాపిటల్స్.. మూడింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. తమ తదుపరి మ్యాచ్ను సన్రైజర్స్ హైదరాబాద్తో
రాజస్థాన్ రాయల్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నమోదు చేసిన విజయం..ఈ సారి కప్ గెలిచి తీరాలనే బెంగళూరు జట్టును పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. అయితే రాయల్ ఛాలెంజర్స్
ఐపీఎల్ 2021లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగిలింది. సన్రైజర్స్ స్టార్ పేసర్ టీ నటరాజన్.. ఐపీఎల్ 2021లోని మిగతా మ్యాచులకు దూరం కానున్నాడు. నటరాజన్
ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాదించాడు. రాహుల్ టీ20 ఫార్మాట్లో 5000 పరుగులు పూర్తి చేశాడు.
ఐపీఎల్ 2021 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో దూసుకెళ్తుంది. వేలానికే ముందే ప్రణాళికలు రచించిన ఆ జట్టు తొలుత టీమ్ను
చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో .టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ తీసుకోవడంతో మొదట బౌలింగ్ చేయనుంది ఢిల్లీ. గత
ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచులో జరిగిన