telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : మొదట బౌలింగ్ చేయనున్న సన్‌రైజర్స్..

ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండు మ్యాచ్ లు జరగనుండగా ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ రాహుల్ బ్యాటింగ్ తీసుకుకోవడంతో సన్‌రైజర్స్ మొదట బోలింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ జట్టులోకి కేన్ విలియమ్సన్, కేదార్ జాదవ్ ఇచ్చారు వచ్చారు. దాంతో ఆ జట్టు బ్యాటింగ్ బలం పెరిగింది. చూడాలి మరి ఈ మ్యాచ్ లోనైనా గెలిచి హైదరాబాద్ ఐపీఎల్ 2021 లో మొదటి విజయాన్ని నమోదు చేస్తుందా.. లేదా అనేది.

పంజాబ్ : కేఎల్ రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, హెన్రిక్స్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, ఫాబియన్ అలెన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (c), జానీ బెయిర్‌స్టో (w), కేన్ విలియమ్సన్, విరాట్ సింగ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్

Related posts