హైదరాబాద్ వాసులకి ట్రాఫిక్ సమస్య తీరితే అంతకన్నా మంచి న్యూస్ ఏమి ఉంటుంది చెప్పండి. తాజాగా ఈరోజు నుండి సిటీలో అందుబాటులోకి మరిన్ని లింక్ రోడ్లు రానున్నాయి.
మెట్రోకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. మెట్రో రైలులో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇతర రవాణ వ్యవస్థలో తీసుకుంటున్న కరోనా జాగ్రత్తల కన్నా మెట్రో లో
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం.. ఇమ్యూనిటీ బూస్టప్లో కోడిగుడ్డు కూడా భాగం కావడంతో చాలా మంది ప్రజల ఆహారంలో ఇప్పుడు గుడ్డు తప్పనిసరైంది.
హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటీ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ ప్రాంతంలో రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు
కరోనా తర్వాత ప్రారంభమైన ఐపీఎల్ 2020 తో బెట్టింగ్ కూడా ప్రారంభమైంది. ఈ బెట్టింగ్ కుర్రకారుని తినేస్తున్న మహమ్మారుల్లో ఒకటి. దానిని అదుపుచేయడానికి పోలీసులు అనేక విధాలుగా