telugu navyamedia

Huzurabad

హుజురాబాద్ అభివృద్ధికి 35 కోట్లు విడుదల

Vasishta Reddy
టీఆర్ఎస్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 35 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. పట్టణ ప్రజల

బిజేపిలోకి ఈటల.. టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థిగా కీలక నేత !

Vasishta Reddy
ఈటల ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈటలను కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు

అందుకే ఈటల బర్తరఫ్..గంగుల సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
ఈటలను కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందని విపక్షాలు అంటుంటే..ఎంతో మంది నాయకులు

ఈటలకు షాక్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు.. హుజూరాబాద్ నేతలతో కీలక భేటీ

Vasishta Reddy
ఈటల రాజేందర్ దిమ్మతిరిగే షాక్ తగిలింది.  ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లతో

సొంత నియోజకవర్గంలో ఈటలకు ఎదురుగాలి

Vasishta Reddy
సొంత నియోజకవర్గంలో ఈటలకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.  జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు, ఎంపీపీ దోడ్డే మమతతో పాటు 12 మంది కౌన్సిలర్లు, గ్రామాల

కరీంనగర్ కేంద్రంగానే మరో ఉద్యమం చేయాల్సి వస్తుంది : ఈటల

Vasishta Reddy
హుజురాబాద్ లో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు.. ఒక్క రోజైనా ఇక్కడి వారి బాధను పంచుకున్న వారా.. ఇక్కడ ఎవరి గెలుపులో అయినా

కెసిఆర్ ను హెచ్చరించిన ఈటల.. కుట్రలు ఆపండి ఇక !

Vasishta Reddy
కేబినెట్ నుంచి ఈటలను సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందని విపక్షాలు అంటుంటే..ఎంతో మంది నాయకులు

ఈటలకు షాక్ : హుజూరాబాద్ నేతలతో తెలంగాణ కీలక మంత్రి మంతనాలు

Vasishta Reddy
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు మ‌రింత బ‌లోపేతమ‌వుతుందని… తిరుగులేని శ‌క్తిగా రూపుదిద్దుకుంటుందని… మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు.  త‌న‌ని క‌లిసిన హుజురాబాద్ పార్టీ ప్ర‌జా ప్ర‌తినిదులతో

హుజూరాబాద్ లోని మిల్స్ యజమానులతో మంత్రి ఈటల సమావేశం…

Vasishta Reddy
మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గం అయిన హుజూరాబాద్ లోని మిల్స్ యజమానులతో మరియు అధికారులతో వానాకాలం పంటల కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన