ఏపీలో నివర్ తుఫాన్ సృష్టించిన అల్లకల్లోలం గురించి అందరికి తెలిసిందే. అయితే ఈరోజు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. నివర్ తుఫాన్ ప్రభావాన్ని,
తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల
హైదరాబాద్ వాసులకి ట్రాఫిక్ సమస్య తీరితే అంతకన్నా మంచి న్యూస్ ఏమి ఉంటుంది చెప్పండి. తాజాగా ఈరోజు నుండి సిటీలో అందుబాటులోకి మరిన్ని లింక్ రోడ్లు రానున్నాయి.
హైదరాబాద్ నగరంలో సహాయ పునరావాస కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం పండుగ ఆఫర్ ను ఇచ్చింది. ఎల్టీసీ క్యాష్ వోచర్లు, పండుగ అడ్వాన్సులు ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 12%, ఆపై