దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. అయితే కరోనా ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బీహార్ తొలి విడత ఎన్నికలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేశారు. బీహార్ రాష్ట్ర ప్రజలు రాజకీయంగా చాలా సున్నితంగా ఉంటారని..వారికి రాజకీయ
దుబ్బాక ఉపఎన్నికల్లో రాజకీయం మరింత వేడెక్కింది. అన్ని పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. అన్ని పార్టీల రాష్ట్ర స్థాయి నేతలు దుబ్బాకలో మకాం