ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నా జిలాల్లో చిత్తూరు జిల్లా ఒకటి. అయితే రాష్ట్రంలో విధించిన నిబంధనల కంటే ఈ జిలాల్లో మరింత కఠినమైన నియమాలు విధించారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా కర్ఫ్యూ
దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.09 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.