భారత్లో గడిచిన 24 గంటల్లో 27,176 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,33,16,755కి
ప్రపంచంలో కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. కరోనా కారణంగా పిల్లలు ఇంటికే పరిమితం అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు తెరిచినప్పటికి కరోనా భయంతో పిల్లలను ఇంటినుంచే చదివించేందుకు
కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కరోనా కట్టడిలో టీకాలే కీలక పాత్ర పోషిస్తున్నట్లు కేంద్రం ఒక నివేదికలో
ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 61,363 మంది శాంపిల్స్ పరీక్షించగా… 1,361 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 282 కేసులు నమోదు కాగా,
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.53లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 37,875 మందికి పాజిటివ్గా తేలింది. క్రితం రోజు కేసులతో పోలిస్తే 21.03శాతం
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 54,970 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా… 1,178 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 204 కేసులు నమోదు
ఇండియా లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 31,222 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,594 శాంపిల్స్ పరీక్షించగా.. 739 మందికి పాజిటివ్గా తేలింది. ఇక, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో నలుగురు చొప్పున, నెల్లూరు, కృష్ణా
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,618 మందికి పాజిటివ్గా నిర్ధారణ