telugu navyamedia

Congress

ఆరేళ్ల క్రితం ఉన్నట్లు గా కాంగ్రెస్ ఇప్పుడు లేదు : ఖుష్బూ

Vasishta Reddy
సినీనటి ఖుష్బూ నిన్న బీజేపీ లో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో 120 కోట్ల మంది ప్రజలు ప్రధాని మోడీకి, బీజేపీ

టిఆర్ఎస్ వద్దు..కాంగ్రెస్ ముద్దు : దుబ్బాక ప్రచారంలో ఉత్తమ్

Vasishta Reddy
దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్బంగా.. ఉత్తమ్ కీలక

బీజేపీలో చేరనున్న నటి కుష్బూ…

Vasishta Reddy
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వదులుతుంటే… మరికొందరు అధిష్టానంపై చాలా గుర్రుగా ఉన్నారు. తాజాగా సీనియర్ నటి కుష్బూ కాంగ్రెస్

మహిళా కార్యకర్తపై దాడికి దిగ్గిన కాంగ్రెస్ నేతలు…

Vasishta Reddy
ప్రస్తుతం దేశంలో కలకలం రేపింది హత్రాస్ ఘటన. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నిస్తూ

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు కాలం చెల్లింది: మహమూద్‌ అలీ

బీజేపీ,కాంగ్రెస్‌ పార్టీలకు దేశంలో కాలం చెల్లిందని తెలంగాణ  హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు.  ముషీరాబాద్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ

సర్వేల్లో కాంగ్రెస్‌, బీజేపీ గ్రాఫ్‌ పడిపోయింది: ఎంపీ కవిత

ఈ ఎన్నికల్లో  బీజేపీ కి, కాంగ్రెస్‌కు పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. కేంద్రంలో సంకీర్ణ

ఆయనపై ఈడీ కేసు ఎందుకు పెట్టలేదు: రేవంత్ రెడ్డి

ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం ఒక్కటయ్యారు కాబట్టే తన మీద ఈడీ కేసు పెట్టారని కాంగ్రెస్‌ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రూ.

కార్టూన్‌పై అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

ఎన్నికల సంఘాన్ని కించపరుస్తూ కాంగ్రెస్ ప్రదర్శించిన ఓ కార్టూన్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హద్దులు మీరి ప్రవర్తిస్తోందని

లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: ఆప్

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్పష్టం చేసింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌ల్లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ

పేదరికం పెరుగుదలకు బీజేపీ, కాంగ్రెస్‌ కారణం: మాయావతి

దేశంలో పేదరికం పెరుగుదలకు బీజేపీ, కాంగ్రెస్‌ పాలకులే కారణమని  బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. తన 63వ జన్మదిన వేడుకలను మంగళవారం లక్నోలో మాయావతి జరుపుకున్నారు. ఈ

కమ్యూనిస్టులది, కాంగ్రెస్‌ ది ఒకే రకమైన తత్వం: మోదీ

కేరళ రాష్ట్రంలోని శబరిమలలో తలెత్తుతున్న వివాదాల పై  ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.  కేరళ లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వాన్ని కూలిస్తే.. 100 కోట్లట..

vimala p
గాసిప్ మాంగర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిస్తే రూ.100 కోట్లు,