దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్బంగా.. ఉత్తమ్ కీలక
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వదులుతుంటే… మరికొందరు అధిష్టానంపై చాలా గుర్రుగా ఉన్నారు. తాజాగా సీనియర్ నటి కుష్బూ కాంగ్రెస్
ప్రస్తుతం దేశంలో కలకలం రేపింది హత్రాస్ ఘటన. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నిస్తూ
బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు దేశంలో కాలం చెల్లిందని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎంపీ
ఈ ఎన్నికల్లో బీజేపీ కి, కాంగ్రెస్కు పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. కేంద్రంలో సంకీర్ణ
ఎన్నికల సంఘాన్ని కించపరుస్తూ కాంగ్రెస్ ప్రదర్శించిన ఓ కార్టూన్పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హద్దులు మీరి ప్రవర్తిస్తోందని
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోబోమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్పష్టం చేసింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ల్లోని అన్ని లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ
దేశంలో పేదరికం పెరుగుదలకు బీజేపీ, కాంగ్రెస్ పాలకులే కారణమని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. తన 63వ జన్మదిన వేడుకలను మంగళవారం లక్నోలో మాయావతి జరుపుకున్నారు. ఈ
కేరళ రాష్ట్రంలోని శబరిమలలో తలెత్తుతున్న వివాదాల పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేరళ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వ చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాసిప్ మాంగర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిస్తే రూ.100 కోట్లు,