తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం బిహార్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుండి ఆయన పాట్నా వెళ్లనున్నారు. గాల్వాన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో అమరులైన
సరిహద్దుల్లో భారీ చొరబాటు కుట్రను భగ్నం చేసింది భారత ఆర్మీ. పీఓకే సమీపంలోని కెరాన్ సెక్టార్ వద్ద దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదుల యత్నించారు. చలికాలంలో ఆర్మీ పహారా