తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య అంతరరాష్ట్ర బస్సులు సోమవారం నుంచి మళ్లీ మొదలుకానున్నాయి. తెలంగాణలో ఆదివారం నుంచి లాక్డౌన్ను పూర్తిస్థాయిలో ఎత్తివేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటకకు పాక్షికంగా
ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే లోకేష్ కథ చూస్తామని హెచ్చరించారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. చేరుకులపాడు నారాయణరెడ్డి హత్య తరువాత వచ్చిన జగన్ ప్రజలను శాంతంగా వుండాలని
కోవిడ్పై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కర్ఫ్యూ వేళల సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు సిఎం జగన్. ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఏపీ శాసన మండలిలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ఇవాళ్టి తో మండలిలో ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్సీలు రిటైర్మెంట్ కానున్నారు. దీంతో కౌన్సిల్ లో స్థానిక సంస్థల
త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రానున్నదని… ఆ మేరకు సంకేతాలు అందుతున్నాయని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మూహూర్తం ఇంకా నిర్ణయం కాలేదు కానీ.. రాజధాని త్వరలో
నూతన విద్యా విధానంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా నూతన విద్యా విధానం అమలుకై కార్యాచరణ రూపొందించాలని.. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు
ఏపీలో వాలంటీర్లకు ముఖ్య కార్యక్రమాలు అందిస్తుంది. అందులో ఒక్కటి ఈ కరోనా సమయంలో ఫీవర్ సర్వే బాధ్యతలు అప్పగించింది. అయితే తూర్పుగోదావరి జిల్లాలో 33 మంది వాలంటీర్లు
గుంటూరు : గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపేటలో వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే జిందాల్ ప్లాంట్ ను పరిశీలించారు మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులు ప్రజాప్రతినిధులతో