telugu navyamedia

ap

నేటి నుంచి ఆర్టీసీ అంతరరాష్ట్ర సర్వీసులు

Vasishta Reddy
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య అంతరరాష్ట్ర బస్సులు సోమవారం నుంచి మళ్లీ మొదలుకానున్నాయి. తెలంగాణలో ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో ఎత్తివేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకకు పాక్షికంగా

నారా లోకేష్ పై పాణ్యం ఎమ్మెల్యే ఫైర్…

Vasishta Reddy
ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే లోకేష్ కథ చూస్తామని హెచ్చరించారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. చేరుకులపాడు నారాయణరెడ్డి హత్య తరువాత వచ్చిన జగన్ ప్రజలను శాంతంగా వుండాలని

సీఎం జగన్ కీల‌క నిర్ణ‌యం.. క‌ర్ఫ్యూలో మ‌రిన్ని స‌డ‌లింపులు

Vasishta Reddy
కోవిడ్‌పై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కర్ఫ్యూ వేళల సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు సిఎం జగన్. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

ఏపీ మండలిలో తగ్గిన టిడిపి బలం

Vasishta Reddy
ఏపీ శాసన మండలిలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.  ఇవాళ్టి తో  మండలిలో ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్సీలు రిటైర్మెంట్ కానున్నారు. దీంతో కౌన్సిల్ లో స్థానిక సంస్థల

త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్

Vasishta Reddy
త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రానున్నదని… ఆ మేరకు సంకేతాలు అందుతున్నాయని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మూహూర్తం ఇంకా నిర్ణయం కాలేదు కానీ.. రాజధాని త్వరలో

ఏపీలో కరోనా అప్డేట్.. కొత్తగా 6151 కేసులు..

Vasishta Reddy
ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 18 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను

నూతన విద్యా విధానంపై సీఎం జగన్ సమీక్ష

Vasishta Reddy
నూతన విద్యా విధానంపై  సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా నూతన విద్యా విధానం అమలుకై కార్యాచరణ రూపొందించాలని.. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు

ఏపీలో విధుల నుంచి 33 మంది వాలంటీర్లు ​తొలగింపు

Vasishta Reddy
ఏపీలో వాలంటీర్లకు ముఖ్య కార్యక్రమాలు అందిస్తుంది. అందులో ఒక్కటి ఈ కరోనా సమయంలో ఫీవర్ సర్వే బాధ్యతలు అప్పగించింది. అయితే తూర్పుగోదావరి జిల్లాలో 33 మంది వాలంటీర్లు

జిందాల్ ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి బొత్స సత్యనారాయణ

Vasishta Reddy
గుంటూరు : గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపేటలో వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే జిందాల్ ప్లాంట్ ను పరిశీలించారు మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులు ప్రజాప్రతినిధులతో

మదనపల్లెలో మరో దారుణ ఘటన

Vasishta Reddy
చిత్తురు జిల్లా మదనపల్లెలో మరో ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగింది. ఫేస్ బుక్ ద్వారా బాలికకు దగ్గరై ప్రేమ

ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో మరో ట్విస్ట్

Vasishta Reddy
గుంటూరు : ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈనెల 25వ తేదీ వరకూ జుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ గుంటూరు సిఐడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు