రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ.. రాజధాని జేఏసీ ఆందోళనకు సంఘీభావంగా మద్దతు తెలుపుతూ మైలవరం నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి మహాత్మా గాంధీ, అంబేద్కర్
అమరావతి జేఏసీ అంటూ టీడీపీ నాయకులు…మరో పక్క పేదవారు దీక్షలు చేసారు.. కొంతమంది నాయకులు మాత్రం పేదవారిని మేక్ అప్ ఆర్టిస్టులు అంటున్నారని.. ఎంపీ నందిగాం సురేశ్
అమరావతికి భూములిచ్చిన రైతులు ఉద్యమం చేపట్టి 300 రోజులయిందని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. రాజధానిగా అమరావతిని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించగా, ప్రతిపక్ష నాయకుడు
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై జనవరిలో శాసనమండలిలో జరిగిన చర్చలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈనెల 9వ తేదీ నాటికి పూర్తి
ఏపీ రాజధాని అమరావతిలోని స్టార్టప్ ఏరియాలో ఫేస్1 దగ్గర వెల్కం గ్యాలరీకి సీఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ హాజరయ్యారు.