చితకొట్టిన శ్రీకాకుళం విరగొట్టిన విజయనగరం విసిరేసిన విశాఖ తరిమేసిన తూర్పుగోదావరి పాతరేసిన పశ్చిమగోదావరి కూల్చేసిన కృష్ణ కారం కొట్టిన గుంటూరు ఓడ గొట్టిన ఒంగోలు నేల కూల్చిన
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వెంకట లక్ష్మీ
పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి గెలుపు నమోదు చేసింది. రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఘనవిజయం
ఏపీ టూరిజం మంత్రి రోజా నగరి నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి రోజా బాగా వెనుకబడ్డారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికార పార్టీ ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సినీ నటుడు, జనసేన నాయకుడు కె. నాగబాబు హెచ్చరించారు. ఆదివారం
ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి అసైన్డ్ భూముల కొనుగోలుకు సంబంధించి. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తనపై, ఆయన కుటుంబ సభ్యులపై నిరాధారమైన
మే 13న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం అంపైర్లా ప్రవర్తించలేదని YSRCP ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మంగళవారం ఆరోపించారు. బీజేపీ,