47 మార్కెట్ కమిటీల కు ఛైర్మెన్లను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ
కొల్లేరు సమస్య జటిలం కావడానికి రాజకీయాలే కారణం. ఆపరేషన్ కొల్లేరు పేరుతో నాటి వైఎస్ ప్రభుత్వం చెరువుల గట్లు పేల్చేసింది. 2006లో నాటు బాంబులతో కొల్లేరులోని చెరువుల
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామం లో ఆదివారం తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో
చితకొట్టిన శ్రీకాకుళం విరగొట్టిన విజయనగరం విసిరేసిన విశాఖ తరిమేసిన తూర్పుగోదావరి పాతరేసిన పశ్చిమగోదావరి కూల్చేసిన కృష్ణ కారం కొట్టిన గుంటూరు ఓడ గొట్టిన ఒంగోలు నేల కూల్చిన
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వెంకట లక్ష్మీ
పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి గెలుపు నమోదు చేసింది. రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఘనవిజయం