telugu navyamedia

జనసేన

మొత్తంగా ఇదండీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజల యొక్క అభిప్రాయం

Navya Media
చితకొట్టిన శ్రీకాకుళం విరగొట్టిన విజయనగరం విసిరేసిన విశాఖ తరిమేసిన తూర్పుగోదావరి పాతరేసిన పశ్చిమగోదావరి కూల్చేసిన కృష్ణ కారం కొట్టిన గుంటూరు ఓడ గొట్టిన ఒంగోలు నేల కూల్చిన

టిడిపి జనసేన కూటమి విజయం పట్ల నిర్మాత అశ్వినీ దత్ కొద్దిరోజుల ముందు చెప్పిన మాటలు అక్షరాలా నిజమవుతున్నాయి

navyamedia
ముందు నుంచి టిడిపి జనసేన కూటమి విజయం పట్ల ఆయన బలమైన నమ్మకం వ్యక్తం చేస్తూ వచ్చారు. రెండు పార్టీలు కలిసి చంద్రసేనగా మారి నూట అరవై

పిఠాపురం నుంచి జనసేన పార్టీ అధినేత “ప‌వ‌న్ క‌ల్యాణ్” బంప‌ర్ విక్ట‌రీ

Navya Media
అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తన సమీప ప్ర‌త్య‌ర్థి, వైసీపీ అభ్యర్ధి వంగా గీతపై గతంలో ఎన్నడూ లేనంత విధంగా 70,354 ఓట్ల మెజార్టీతో

చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యుల సంబరాలు. ఫొటోలు ఇవిగో!

Navya Media
కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి తన నివాసంలో సంబరాలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం

Live Update: కొవ్వూరు నుంచి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి “ముప్పిడి వెంకటేశ్వరరావు” ఘనవిజయం

Navya Media
కొవ్వూరు తెలుగు దేశం పార్టీ నుండి పోటీ చేసిన “ముప్పిడి వెంకటేశ్వరరావు” ఆయన తన సమీప ప్రత్యర్థి గా ఉన్న “తలారి వెంకటరావు” పైన విజయం సాధించారు.

Live Update: నరసాపురం జనసేన పార్టీ అభ్యర్థి “బొమ్మిడి నారాయణ నాయక్” ఘనవిజయం

Navya Media
నరసాపురం నుండి పోటీ చేసిన  “బొమ్మిడి నారాయణ నాయక్” ఆయన తన సమీప ప్రత్యర్థి గా ఉన్న “నాగరాజ వర ప్రసాద రాజు ముదునూరి” పైన విజయం

Live Update: ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఘ‌న విజ‌యం

Navya Media
ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు విజ‌యం సాధించారు. స‌మీప ప్ర‌త్య‌ర్థి, వైసీపీ అభ్య‌ర్థి వెంక‌ట ల‌క్ష్మీ

Live Update: తొలి గెలుపు రుచి చూసిన జనసేన… రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ ఘనవిజయం

Navya Media
పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి గెలుపు నమోదు చేసింది. రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఘనవిజయం

నగరిలో మంత్రి రోజాకు ఎదురురుదెబ్బ

Navya Media
ఏపీ టూరిజం మంత్రి రోజా నగరి నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి రోజా బాగా వెనుకబడ్డారు.

కౌంటింగ్ ఏజెంట్లకు జనసేన హెచ్చరిక

Navya Media
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికార పార్టీ ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సినీ నటుడు, జనసేన నాయకుడు కె. నాగబాబు హెచ్చరించారు. ఆదివారం

జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పై న్యాయ నిపుణులతో ఏపీ సీఎస్ సంప్రదింపులు.

navyamedia
ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి అసైన్డ్ భూముల కొనుగోలుకు సంబంధించి. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తనపై, ఆయన కుటుంబ సభ్యులపై నిరాధారమైన

మే 13న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం అంపైర్‌లా ప్రవర్తించలేదని YSRCP ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.

navyamedia
మే 13న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం అంపైర్‌లా ప్రవర్తించలేదని YSRCP ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మంగళవారం ఆరోపించారు. బీజేపీ,