telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణకు నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

తెలంగాణకు నూతన గవర్నర్ గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.

గవర్నర్ గారికి స్వాగతం పలికిన వారిలో ముఖ్యమంత్రి తో మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  కె. రామకృష్ణా రావు, డీజీపీ  బి. శివధర్ రెడ్డి తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

Related posts