పాలకొల్లు నుండి పోటీ చేసిన నిమ్మల రామానాయుడు ఆయన తన సమీప ప్రత్యర్థి గా ఉన్న గుడాల శ్రీ హరి గోపాలరావు పైన విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. ఏపీ వ్యాప్తంగా కూటమి హవా కొనసాగుతోంది.
పాలకొల్లు నియోజకవర్గం నుంచి నిమ్మల రామానాయుడు విజయం సాధించారు.
నిమ్మల రామానాయుడు 65,000+ పైగా మెజారిటీ తో ప్రభంజనం సృష్టించారు

