telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క‌రోనా క్రైసిస్ చారిటీకి నాగచైతన్య రూ. 25 లక్షల విరాళం

Akkineni

కరోనా మహమ్మారి నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ‘సి.సి.సి. మ‌న‌కోసం’ (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం) అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. తమ సినిమాలకు సర్వం సమకూర్చే రోజూవారి సినీ కార్మికులను ఈ సంస్థ ద్వారా ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తుండటం శుభపరిణామం. తాజాగా ఈ సిసిసికి యువసామ్రాట్ నాగచైతన్య రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. చైతూకి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు

.

Related posts