నెల్లూరు సిటీలో 1400 మంది పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
54 వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పెన్నా నదీ తీరాన ఉన్న నివాసాలన్నంటికీ శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఆమోదం తెలిపిన మంత్రి మండలి.
భగత్ సింగ్ కాలనీ వాసులకు ఈరోజు ఒక పండుగ రోజు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కాలక్షేపం చేశారు .
గత ప్రభుత్వం దొంగ పట్టాలు ఇచ్చి పేదలను మోసం చేసింది. సీఎం గారు తీసుకున్న నిర్ణయం 1400 మంది పేద కుటుంబాలకు మంచి వరం.
తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన ఉంటుందనే దానికి ఇదే నిదర్శనం అని నారాయణ అన్నారు.


దొంగలెక్కల వీసారెడ్డి స్కూల్లో.. సజ్జల శిక్షణ పొందినట్లున్నారు: అనురాధ