telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ‌లో మూడు ఎకరాల ఉన్న రైతు కోటీశ్వ‌రుడు..

*యాదాద్రి భువనగిరి జిల్లాలో

నూత‌న క‌లెక్ట‌రేట్ ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
*యాద్రాది కూడా హైద‌రాబాద్‌లో క‌లిసిపోతోంది..
*హైద‌రాబాద్‌- వ‌రంగ‌ల్ కారిడార్ అద్భుతంగా డ‌వ‌లప్ అయ్యింది..
*స‌మైక్య రాష్ర్టంలో చెరువుల్ని నాశనం చేశారు..
*తెలంగాణ ఆర్థిక శ‌క్తిగా ఎదుగుతోంది..
*భూముల విలువ వీప‌రీతంగా పెరిగాయి..
*భువ‌న‌గిరి జిల్లా అవుతుంద‌ని ఎవ‌రూ అనుకోలేదు..
*అధికారుల కృషితోనే ఈ అభివృద్ధి చెందుతుంది..
*యాదాద్రి పూర్త‌యితే వేగంగా అభివృద్ది చెందుతుంది..
*తెలంగాణ వ‌చ్చాక సంప‌ద బాగా పెరిగింది..
*మిష‌న్ కాక‌తీయ‌తో చెరువుల్ని అభివృద్ధి చేశాం..
*రాష్ర‌టంలో 2,600 క‌స్ట‌ర్లు ఏర్పాటు చేశాం..
*ఉద్యోగుల‌కు కేంద్రానికి కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నాం..
*ఉద్యోగుల జీతాలు ఇంకా పెరుగుతాయి..
*ద‌ళితుల‌కు అన్నిరంగాల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాం..
*దేశం తిరోగ‌మ‌నంలో ఉంటే..రాష్ర్టం పురోగ‌మ‌నంలో ఉంది..

Related posts