ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ నేడు బిర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, తలసాని, పద్మారావు బస్ భవన్కు ర్యాలీగా వెళ్లారు.
వారు తెలంగాణ ఆర్టీసీ ఎండీని కలిసి పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు.
ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ నేడు బిర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, తలసాని, పద్మారావు బస్ భవన్కు ర్యాలీగా వెళ్లారు.
వారు తెలంగాణ ఆర్టీసీ ఎండీని కలిసి పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు.