ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈరోజు సభలో కాపు రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  ఉదయం బీసీ సంక్షేమ మంత్రి అచ్చెన్నాయుడు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5శాతం రిజర్వేషన్లను మంత్రి అచ్చెన్నాయుడు బిల్లులో ప్రతిపాదించారు. కాపు రిజర్వేషన్ బిల్లుపై రేపు సభలో చర్చ జరుగనుంది.
							previous post
						
						
					
							next post
						
						
					


నాడు 18 సీట్లు నేడు ఒక్కటి .. వర్మ ఆసక్తి కర వ్యాఖ్యలు