telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విపత్తుల సమయంలో జగన్ మాత్రం ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తూ విష రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి నారా లోకేష్

విపత్తుల సమయంలో మానవత్వం ఉన్న ఎవరైనా ప్రజలకు సాయం చేస్తారు. జగన్ మాత్రం ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తూ విష రాజకీయాలు చేస్తున్నారు.

బెంగళూరు ప్యాలెస్ లో సేదతీరుతూ అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నారు అని లోకేష్ అన్నారు .

కాకినాడ జిల్లా కొత్తపల్లి పునరావాస కేంద్రంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అత్యవసర సాయానికి టోల్ ఫ్రీ నెంబర్ 18004250101 ఏర్పాటు చేసారు.

వదంతులు నమ్మొద్దు ఇది ప్రజల ప్రభుత్వం అని మంత్రి నారా లోకేష్ అన్నారు.

Related posts