మేడ్చల్ జిల్లాలోని శామీర్పేట్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 31న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తునట్లు ఆమె తెలిపారు. రేపు ఉదయం 10.30 నుండి మద్యాహ్నం 2 గంటలకు వరకు జరిగే జాబ్మేళాలో భాగంగా ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆమె తెలిపారు. ఎస్.ఎస్.సీ, ఇంటర్, డిగ్రి విద్యార్హత కలిగిన యువతీ, యువకులు ఫోటోలు, జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని అమె తెలిపారు.
జగన్ తన చెట్టుని తానే నరుక్కుంటున్నాడు: చంద్రబాబు