telugu navyamedia
క్రీడలు వార్తలు

మలేషియా ఓపెన్‌ బ్యాడ్మింటన్లో సెమీ ఫైనల్‌కు భారత స్టార్ పీవీ సింధు

మలేషియా ఓపెన్‌ లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు చేరారు.

జపాన్‌కు చెందిన థర్డ్ సీడ్ అకానె యమగూచితో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో, సింధు మొదటి గేమ్‌ను 21-11 తేడాతో గెలుచుకున్నారు.

అయితే, మోకాలి గాయం కారణంగా యమగూచి ఆట నుంచి అర్ధాంతరంగా వైదొలగడంతో, పీవీ సింధు సునాయాసంగా సెమీస్‌లోకి ప్రవేశించారు.

Related posts