రాగి పదార్థాలు మన తాతల కాలం నుంచి వాడుతున్నారు. ఈ రాగి పదార్థాల్లో మనం నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని మన పెద్దలు చెబుతుంటారు. అయితే… ఇప్పటి కాలం వారు ఆ పద్ధతులను అనుసరించడం లేదు. కింది విషయాలు తెలిస్తే… కచ్చితంగా అందరూ రాగి పదార్థాలు వాడుతారు. 
రాత్రి నిద్ర పోయేముందు రాగి చెంబు నిండా మంచినీరు పోసి నిలువ ఉంచుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే వెంటనే రాగి చెంబులో ఉన్న నీరు పరగడుపున తాగాలి. 
ఉపయోగాలు – 
* అరగంట లోపు సుఖవిరేచనం అగుతుంది .
* గ్యాస్ నిర్మూలించ బడుతుంది.
* కడుపు ఉబ్బరం , కడుపు మంట నివారించ బడుతుంది.
* మలబద్దకం , తేపులు మొదలయిన బాదలన్ని ఈ అలవాటు తో పూర్తిగా నిర్మూలించ బడును. 
మలబద్దకం సమస్త వ్యాధులకు మూల కారణం .ఈ పధ్ధతి ద్వారా మలబద్దకం నివారించుకుంటే వందేళ్ళ వరకు వ్యాధులు దరిచేరవు. 
రాగి చెంబులో నిలువ ఉంచిన నీటిలో ఖర్జూరం ఎండుది ఒక 5 వేసి నానబెట్టి పొద్దున్నే విత్తనాలు తీసివేసి పిసికి తిని ఆ నీటిని తాగితే కిడ్నీ లు శుభ్రపడి బలంగా తయారు అవుతాయి . కిడ్ని రోగులకు చాలా ఉపయుక్తం .



రేప్ లకు సినిమాలు, సీరియల్స్ కూడా కారణం… బిగ్ బాస్ కౌశల్ మండా సంచలన వ్యాఖ్యలు