ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ శాసనసభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. 2022 -23 ఏపీ వార్షిక బడ్జెట్ ను రూ. 2,56,256 కోట్లతో ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీ ముందుంచారు.
సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ..విద్య,వైద్య, వ్యవసాయంతో పాటు నవరత్నాలకు బడ్జెట్ లో పెద్దపీట వేశారు. గతంలో కంటే ఎక్కువ అంచనాలతో బడ్జెట్ ను రూపొందించారు.
అందులోనూ బీసీ..ఎస్సీ..ఎస్టీ..మైనార్టీ వర్గాలతో పాటుగా ఆర్దికంగా వెనుక బడిన వర్గాలకు భారీగా కేటాయింపులు చేసింది


ఏపీలో పార్టీ పెట్టడంపై వైఎస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు..