telugu navyamedia

ట్రెండింగ్

తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు ఆన్లైన్ తరగతులు

Vasishta Reddy
క‌రోనా ఉధృతి త‌గ్గ‌ని నేప‌థ్యంలో, పిల్ల‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేజీ టూ పీజీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లోనే బోధ‌న కొన‌సాగించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని విద్యాశాఖ మంత్రి

ఇండియా కరోనా : భారీగా తగ్గిన కేసులు

Vasishta Reddy
మన దేశంలో క‌రోనా కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో

నేడే పీవీ నరసింహారావు విగ్రహ ఆవిష్కరణ

Vasishta Reddy
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతిని పురస్కరించుకొని హుస్సేన్‌సాగర్‌ సమీపంలో నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటుచేసిన పీవీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఆవిష్కరించనున్నారు.  నెక్లెస్‌ రోడ్డును ఇప్పటికే

జులై 1వ తేదీ నుంచి ప‌ల్లె ప్ర‌గ‌తి

Vasishta Reddy
తెలంగాణ‌లో జులై 1వ తేదీ నుంచి చేప‌ట్టనున్న ప‌ల్లె ప్ర‌గ‌తి, హ‌రిత‌హారంపై సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశం ముగిసింది. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..

టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

Vasishta Reddy
టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు నేపథ్యంలో ఇక ఫలితాల వెల్లడిపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. త్వరగ ఉన్నత స్థాయి

మహిళలకు షాక్‌.. మరోసారి ఎగిసిపడ్డ పసిడి ధరలు

Vasishta Reddy
బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో

RGV: రేవంత్‌ నియామకంపై ఆర్జీవీ ట్వీట్‌

Vasishta Reddy
తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని ఏఐసీసీ ప్రకటించింది. రాష్ట్రంలో పార్టీ సారథ్య పగ్గాలను రేవంత్‌రెడ్డికి అప్పగిస్తు శనివారం సాయంత్రం ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. కొత్త

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్

Vasishta Reddy
పీవీ మార్గ్‌లో 330 రెండు పడక గదుల నిర్మాణం పూర్తి చేయగా లాటరీ పద్ధతిలో పేదలకు ఇళ్లను మంత్రి కేటీఆర్‌ పంపిణీ చేశారు. పీవీ మార్గ్‌లో రెండు

ఏపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల… పరిశ్రమలు బై బై జగన్ అంటూ వెళ్లిపోతున్నాయి

Vasishta Reddy
ఏపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన పరిశ్రమలు బై బై జగన్ అంటూ వెళ్లిపోతున్నాయని టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర విమర్శించారు.

ఈట‌ల రాజేందర్‌ను ఇక నుంచి వెన్నుపోటు రాజేంద‌ర్‌

Vasishta Reddy
బీజేపీ నాయ‌కుడు ఈట‌ల రాజేందర్‌ను ఇక నుంచి వెన్నుపోటు రాజేంద‌ర్‌గా పిల‌వాల‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ పిలుపునిచ్చారు. హుజురాబాద్ మండ‌లంలోని 19 గ్రామాల టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లతో

ఏపీ నీటి దోపిడీని అడ్డుకుంటాం : తెలంగాణ మంత్రి

Vasishta Reddy
ఏపీ నీటి దోపిడీని అడ్డుకుంటామని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. దీనిపై ఇప్పటికే ఎన్జీటీకి ఫిర్యాదు చేశామని, కేంద్రంతోనూ సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రి

ఇవాళే కేసీఆర్‌ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం…

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరచబోతున్న…‘‘ సిఎం దళిత్ ఎంపవర్ మెంట్ ’’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన