దక్షిణ రైల్వేస్లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ కి నోటిఫికేషన్ జారీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు
చందా కొచ్చర్, ఐసిఐసిఐ బ్యాంకు పై న్యాయపోరాటం ప్రారంభించింది. తన ఉద్యోగం తొలగింపు, 2009నుంచి 2018 మధ్య ఇచ్చిన బోనస్లు, స్టాక్లు తిరిగి ఇవ్వాల్సిందిగా చందాకొచ్చర్ను బ్యాంకు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే, అవి ఆయా ప్రభుత్వాల నుంచి వస్తున్న
ప్రస్తుతం భారతదేశం అంతటా శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ (ఫస్ట్ ఫోన్) ఆఫ్లైన్ స్టోర్లలో రాయితీ ధర వద్ద అందించబడుతోంది. ఆఫ్లైన్ రిటైల్ అవుట్లెట్లు గెలాక్సీ ఫోల్డ్ను 7,000
ఇప్పటివరకు ప్రైవేట్ బ్యాంకులలో జరిగిన మోసాలు ఇప్పుడు ప్రభుత్వ సంస్థలలో కూడా బయటపడుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు కూడా
ఏపీలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం రద్దయిన కరణం, మున్సిఫ్ వ్యవస్థను మళ్లీ ప్రవేశపెట్టాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు ఓ పత్రిక ప్రచురించింది. ఎన్టీఆర్
టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. అదే అంశం ఉపయోగించుకొని అధికారులు నేరస్తులను పట్టుకోగలుగుతున్నారు తప్ప, నేరాలు జరగకుండా ముందస్తు జాగర్తలు తీసుకోలేకపోతున్నారు. సాధారణంగా ఈ
నేడు పట్టణంలోని చిన్మయినగర్లో మరో బహిరంగ హత్య చోటు చేసుకుంది. సప్తగిరి సర్కిల్లోని పల్లవి టవర్స్లో అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని కత్తితో దారుణంగా పొడిచి పొడిచి
వైద్యురాలి హత్య కేసు నిందితుల కోసం షాద్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఎదురైన నిరసనలు.. చర్లపల్లి జైలు వద్ద కూడా కొనసాగుతున్నాయి. ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితులను
భారతదేశ వ్యాప్తంగా బంగారు నగలకు ‘హాల్మార్క్’ గుర్తును తప్పనిసరి చేస్తున్నామని, ఈ విషయమై నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏదైనా విలువైన లోహంతో తయారు
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “దర్భార్” వచ్చే ఏడాది పొంగల్కు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తరువాత రజనీకాంత్ నటించనున్న 168వ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలు బయటికొస్తున్నాయి.