తెలంగాణ సీఎం కేసీఆర్ తరచుగా యజ్ఞయాగాదులు నిర్వహించడానికి కారణం కొడుకు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కోసమేనని రాష్ట్ర బీజేపీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. సూర్యాపేట వద్ద
దిశ హత్యకేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. నలుగురి డెడ్బాడీలు గాంధీ ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి. రోజులు గడిచే కొద్ది కుళ్లిపోయే స్థితికి వస్తున్నాయి. వాస్తవానికి
ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రత్యేక సవరణ షెడ్యూలును తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల
ఆర్టీసీ డ్రైవర్ హారన్ కొట్టాడని ఓ కారు యజమాని రెచ్చిపోయాడు. బస్సులోకి ఎక్కి సీటుపై ఉన్నఆర్టీసీ డ్రైవర్ను చితకబాదాడు.ఈ ఘటన హైద్రాబాద్ ఐఎస్సదన్ చౌరస్తాలో జరిగింది. మిదానీ
తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు యాదగిరి గుట్టకు చేరుకుని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణం,
విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని మంత్రి హరీష్ రావు సూచించారు. పటాన్చెరు టౌన్లో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(బాలికలు) భవనాన్ని మంత్రి
కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మంత్రి గంగుల, ఎమ్మెల్యే రసమయితో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్
కేరళ రాష్ట్రానికి విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెందాడు. కరీంనగర్కు చెందిన విద్యార్థి హర్ష కోయంబత్తూరులోని అమృత పీఠం ఇంజనీరింగ్ కళాశాలలో