telugu navyamedia

తెలంగాణ వార్తలు

కొడుకు కోసమే కేసీఆర్ యాగాలు: లక్ష్మణ్

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ తరచుగా యజ్ఞయాగాదులు నిర్వహించడానికి కారణం కొడుకు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కోసమేనని రాష్ట్ర బీజేపీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. సూర్యాపేట వద్ద

మద్యం ధరల పెంపు వెనుక మాఫియా: రేవంత్ రెడ్డి

vimala p
తెలంగాణలో మద్యం ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కారుపై మద్యం ధరల పెంచడం వెనుక కేఎస్ టీ మాఫియా ఉందన్నారు. కేఎస్

దిశ హత్యకేసు : కుళ్లిపోతున్న నిందితుల మృతదేహాలు

vimala p
దిశ హత్యకేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. నలుగురి డెడ్‌బాడీలు గాంధీ ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి. రోజులు గడిచే కొద్ది కుళ్లిపోయే స్థితికి వస్తున్నాయి. వాస్తవానికి

ఢిల్లీకి బయల్దేరిన డీకే అరుణ

vimala p
తెలంగాణ బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల పాటు ఆమె ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి,

ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూలు విడుదల

vimala p
ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రత్యేక సవరణ షెడ్యూలును తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల

ఆర్టీసీ కార్మికులు కాదు.. ఆర్టీసీ ఉద్యోగులు..పిలుపు మార్చా .. : కెసిఆర్

vimala p
ఆర్టీసీ సమ్మె అనంతరం అప్పటి కార్మికులతో కలిసి ఆత్మీయ సమావేశం లో కెసిఆర్ అనేక వరాలు ఇచ్చారు. ఆర్టీసీ కోసం వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు

రెచ్చిపోయిన కారు యజమాని.. హారన్‌ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్‌ పై దాడి

vimala p
ఆర్టీసీ డ్రైవర్‌ హారన్‌ కొట్టాడని ఓ కారు యజమాని రెచ్చిపోయాడు. బస్సులోకి ఎక్కి సీటుపై ఉన్నఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదాడు.ఈ ఘటన హైద్రాబాద్ ఐఎస్‌సదన్‌ చౌరస్తాలో జరిగింది. మిదానీ

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు యాదగిరి గుట్టకు చేరుకుని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణం,

విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి: హరీష్‌ రావు

vimala p
విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని మంత్రి హరీష్‌ రావు సూచించారు. పటాన్‌చెరు టౌన్‌లో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(బాలికలు) భవనాన్ని మంత్రి

ఫోన్ సంభాషణ లీక్ ..కలెక్టర్ పై బదిలీ వేటు

vimala p
కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మంత్రి గంగుల, ఎమ్మెల్యే రసమయితో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్

కిరోసిన్ పోసుకొని ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం

vimala p
నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మార్సీకీ ఓ ఉపాధ్యాయురాలు కిరోసిన్ బాటిల్ తో వచ్చి కలకలం రేపింది. ఎంఈవో కార్యాలయం ఎదుట తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆమె

విహారయాత్రలో విషాదం..కేరళలో తెలంగాణ విద్యార్థి మృతి

vimala p
కేరళ రాష్ట్రానికి విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెందాడు. కరీంనగర్‌కు చెందిన విద్యార్థి హర్ష కోయంబత్తూరులోని అమృత పీఠం ఇంజనీరింగ్ కళాశాలలో