ఆన్లైన్లో షర్ట్ ఆర్డర్ చేసిన ఓయువకుడు సైబర్ క్రైం నేరగాళ్ల బారినపడి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ లో జరిగింది. హైదరాబాద్ సైబర్ క్రైం
తనపై ఎన్ని కేసులు పెడితే తనకు అంత లాభం కలుగుతుందని కాంగ్రెస్ నాయకుడు, మల్కజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే వారిపై అధికార
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మండల పరిధిలో మంజూరైన కళ్యాణలక్ష్మి,
హైదరాబాద్ లోని పటాన్ చెరులో నారాయణ కాలేజి విద్యార్థిని సంధ్యారాణి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఈ సందర్భంగా సంధ్యారాణి మృతదేహాన్ని పోలీసులు తరలించే క్రమంలో ఆమె
నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని పీఏపల్లి మండలం దుగ్యాల వద్ద ఈ ఘటన
కొత్తగా వచ్చిన మున్సిపల్ చట్టం ప్రజలకు భరోసా ఇస్తుందని తెలంగాణ మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పట్టణప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు
పట్టా మార్పిడి కోసం ఓ రైతు వద్ద నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. నాగర్కర్నూలు జిల్లా మారేపల్లికి చెందిన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి ఈరోజు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన ఈ విందుకు తెలంగాణ