telugu navyamedia

తెలంగాణ వార్తలు

కుప్పకూలిన ప్రహరి గోడ.. ముగ్గురు చిన్నారులు మృతి

vimala p
హైదరాబాద్ నగరంలో ప్రహరి గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాద ఘటన హబీబ్ నగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. మంగర్ బస్తీలోని అఫ్జల్

ఈ ఏడాది మండుటెండలు.. వాతావరణ శాఖ అంచనా

vimala p
ఈ సంవత్సరం వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వేసవికాలంలో సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 0.5 నుంచి 1 డిగ్రీ సెల్సియస్

వెబ్‌సైట్‌లో రూ.500 షర్ట్ ఆర్డర్.. బ్యాంకు ఖాతా నుంచి లక్ష డ్రా

vimala p
ఆన్‌లైన్‌లో షర్ట్ ఆర్డర్ చేసిన ఓయువకుడు సైబర్ క్రైం నేరగాళ్ల బారినపడి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ లో జరిగింది. హైదరాబాద్‌ సైబర్ క్రైం

సోషల్ మీడియా యాప్స్ పై కేసు నమోదు

vimala p
సోషల్ మీడియా యాప్స్ వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ లపై హైదరాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు క్రిమినల్ కేసులను నమోదు చేశారు. ఇండియాలో సోషల్ మీడియా యాప్స్

తనపై ఎన్ని కేసులు పెడితే తనకు అంత లాభం: రేవంత్‌రెడ్డి

vimala p
తనపై ఎన్ని కేసులు పెడితే తనకు అంత లాభం కలుగుతుందని కాంగ్రెస్‌ నాయకుడు, మల్కజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే వారిపై అధికార

సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో ఆసరా: మంత్రి మల్లారెడ్డి

vimala p
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్‌ మండల పరిధిలో మంజూరైన కళ్యాణలక్ష్మి,

బూటు కాలితో తన్నిన కానిస్టేబుల్ పై బదిలీ వేటు!

vimala p
హైదరాబాద్ లోని పటాన్ చెరులో నారాయణ కాలేజి విద్యార్థిని సంధ్యారాణి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఈ సందర్భంగా సంధ్యారాణి మృతదేహాన్ని పోలీసులు తరలించే క్రమంలో ఆమె

కెనాల్‌లోకి దూసుకెళ్లిన కారు..ముగ్గురు మృతి

vimala p
నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని పీఏపల్లి మండలం దుగ్యాల వద్ద ఈ ఘటన

కొత్తగా వచ్చిన మున్సిపల్‌ చట్టంతో ప్రజలకు భరోసా: హరీశ్‌రావు

vimala p
కొత్తగా వచ్చిన మున్సిపల్‌ చట్టం ప్రజలకు భరోసా ఇస్తుందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పట్టణప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు

అమ్మాయిల హాస్టల్‌ గదిలో రాత్రంతా గడిపిన అబ్బాయి!

vimala p
ఏపీలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలోని లేడీస్ హాస్టల్‌లోకి అబ్బాయి చొరబడి రాతంత్రా గడిపిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటన మర్చిపోకముందే అటువంటి  మరో  ఘటన

పట్టా మార్పిడికి రూ. 10 లక్షలు లంచం.. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్

vimala p
పట్టా మార్పిడి కోసం ఓ రైతు వద్ద నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా మారేపల్లికి చెందిన

ట్రంప్​ కు రాష్ట్రపతి విందు..హాజరుకానున్న కేసీఆర్​

vimala p
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి ఈరోజు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన ఈ విందుకు తెలంగాణ