telugu navyamedia

తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లో కరోనా కలకలం..మెట్రో అధికారులు అప్రమత్తం

vimala p
హైదరాబాద్‌లో నగరంలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అన్ని మెట్రో స్టేషన్లు,

తెలంగాణ రహదారులకు జాతీయ రహదారులుగా గుర్తింపు!

vimala p
తెలంగాణలో అనేక రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారులుగా గుర్తింపు లభించింది. ఈ అంశం పై రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి

శుభ్రతే కరోనా వైరస్‌కు చక్కటి మందు: యాంకర్‌ సుమ

vimala p
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ రోజు యాంకర్‌ సుమ ఓ వీడియో విడుదల

ఓటుకు నోటు కేసులో..ఏసీబీ కోర్టుకు రేవంత్ ‌రెడ్డి

vimala p
2015 లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ రోజు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. అప్పట్లో ఆయనను

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్దం

vimala p
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లుపూర్తి చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి

స్టీల్‌ప్లాంట్‌లో తెగిన క్రేన్‌..ఇద్దరు కార్మికులు మృతి

vimala p
మెదక్‌ జిల్లాలో మహాలక్ష్మి స్టీల్‌ప్లాంట్‌లో రాత్రి ప్రమాదం సంభవించింది. బాయిలర్‌ క్రేన్‌ తెగిపోయిన ప్రమాదంలో లారీ డ్రైవర్ సుమన్ (25), కార్మికుడు మహేశ్ ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.

గోపన్‌పల్లి భూకబ్జాలపై రేవంత్‌ రెడ్డి నోరు విప్పాలి: ఎమ్మెల్యే బాల్క సుమన్‌

vimala p
గోపన్‌పల్లి భూకబ్జాలపై కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి నోరు విప్పాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడారు.

అన్న‌పూర్ణ ప‌థ‌కం దేశ‌ వ్యాప్తంగా గుర్తింపు: మంత్రి తలసాని

vimala p
ఐదు రూపాయలకే నాణ్య‌మైన భోజ‌నాన్ని అందిస్తున్న అన్న‌పూర్ణ ప‌థ‌కం దేశ‌ వ్యాప్తంగా గుర్తింపు పొందింద‌ని తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నగరంలో అన్న‌పూర్ణ

కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారు: రేవంత్

vimala p
తెలంగాణ మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గండిపేట చెరువుకు వెళ్లే దారిలో జన్ వాడ వద్ద కేటీఆర్

దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

vimala p
దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్టు స్పష్టం కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. వైద్య,

ఫ్లెక్సీల బంద్ పక్కాగా అమలు చేయాలి: మంత్రి జగదీష్‌రెడ్డి

vimala p
ఫ్లెక్సీల బంద్ పక్కాగా అమలు చేయాలని మున్సిపల్ యంత్రాంగాన్ని తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు నేటి నుంచి సూర్యాపేట జిల్లాలో ఫ్లెక్సీల ఏర్పాటును

కమిషన్ల కోసమే జగన్ తో కేసీఆర్ స్నేహం: మాజీ ఎంపీ వివేక్

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు వివేక్ తీవ్ర విమర్శలు చేశారు. కేవలం కమిషన్ల కోసమే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో కేసీఆర్