హైదరాబాద్లో నగరంలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అన్ని మెట్రో స్టేషన్లు,
తెలంగాణలో అనేక రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారులుగా గుర్తింపు లభించింది. ఈ అంశం పై రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లుపూర్తి చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి
మెదక్ జిల్లాలో మహాలక్ష్మి స్టీల్ప్లాంట్లో రాత్రి ప్రమాదం సంభవించింది. బాయిలర్ క్రేన్ తెగిపోయిన ప్రమాదంలో లారీ డ్రైవర్ సుమన్ (25), కార్మికుడు మహేశ్ ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న అన్నపూర్ణ పథకం దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నగరంలో అన్నపూర్ణ
దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్టు స్పష్టం కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. వైద్య,
ఫ్లెక్సీల బంద్ పక్కాగా అమలు చేయాలని మున్సిపల్ యంత్రాంగాన్ని తెలంగాణ మంత్రి జగదీష్రెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు నేటి నుంచి సూర్యాపేట జిల్లాలో ఫ్లెక్సీల ఏర్పాటును