telugu navyamedia

తెలంగాణ వార్తలు

తెలంగాణ కేబినేట్ సమావేశం ప్రారంభం

vimala p
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశం ప్రగతి భవన్‌లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొత్త సచివాలయం నిర్మాణం, నియంత్రిత సాగు, కరోనా కట్టడి చర్యలపై

తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్తగా 2012 పాజిటివ్ కేసులు

vimala p
తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో మంగళవారం 21,118 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,012 కేసులు నమోదయ్యాయి. దీంతో

ఖైరతాబాద్ లో ఆరడుగుల గణపతి విగ్రహం!

vimala p
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో కొలువుదీరే మహా గణపతికి ఎంతో విశిష్టిత ఉంది. ఇక్కడ ఏర్పడే భారీ గణనాధుని తిలకించేందుకు లక్షలాది మంది వస్తుంటారు. ఈ సంవత్సరం

గ్రామాల్లో క్వరంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి: భట్టి విక్రమార్క

vimala p
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా వైరస్ విజృంభిస్తుందని విక్రమార్క ఆరోపించారు.

సిద్ధిపేట యువకునికి సివిల్స్ లో 110వ ర్యాంక్

vimala p
యూపీఎస్సీ సివిల్స్-2019 ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన మంద మకరంద్ ఆలిండియా స్థాయిలో 110వ ర్యాంక్ సాధించాడు. మొత్తం 829 మంది సివిల్

భారత్ బయోటెక్ నుంచే తొలి వ్యాక్సిన్: కేటీఆర్

vimala p
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోసం పలు దేశాలు ప్రయోగాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ భారత్

తెలంగాణలో కరోనా మహోగ్రరూపం..కొత్తగా 1,286 మందికి పాజిటివ్‌

vimala p
తెలంగాణలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన వైరస్ ఈ మధ్య పల్లెలకు పాకడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు

రాజయ్య నిరాడంబర రాజకీయ నాయకుడు: కేసీఆర్

vimala p
సీపీఎం సీనియర్ నాయకుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే,సున్నం రాజయ్య, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారని తెలంగాణ సీఎంవో

కరోనాతో కన్నుమూసిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే

vimala p
సీపీఎం సీనియర్ నేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అనుమానించిన కుటుంబ

మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక రాత్రి 11 గంటల వరకు షాపులు!

vimala p
తెలంగాణలో మందుబాబులకు సర్కార్ శుభవార్త చెప్పింది. మద్యం దుకాణాల వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాత్రి 9.30 గంటల వరకు అనుమతి ఉండగా.. ఇప్పుడు

కేసీఆర్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు: గుత్తా

vimala p
కేసీఆర్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు పోతిరెడ్డిపాడు ద్వారా

కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి మరొకరికి గాయాలు!

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లాలోని మార్కుక్ మండలం ఎర్రవల్లి లో ఈ ఘటన చోటుచేసుకొంది. రోడ్డుపై నిర్లక్ష్యంగా