తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. రాష్ట్ర వైద్య,
మేదక్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికనేపథ్యంలో హైదరాబాద్లోని గాంధీభవన్లో ఏఐసీసీ ఇన్చార్జి మాణికం ఠాగూర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ,
ఇటీవల కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దాంతో సాగర్ డ్యామ్ కూడా జలకళతో చూపరులను ఆకట్టుకొంటోంది. సాగర్ డ్యామ్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు
కరోనా కష్టకాలంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ రూరల్
తెలంగాణలో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత
పార్టీ బలోపేతం కోసం భారతీయ జనతా పార్టీ పావులు కడుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ
ఆస్తుల నమోదు విషయంలో దళారులను నమ్మొద్దని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఉచితంగా జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో ఎవరికీ ఒక్కపైసా కూడా
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాల్లో కూడా విలయతాండవం చేస్తోంది.
గత రాత్రి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ లో ఎడతెరిపిలేని వర్షం కురియడంతో