telugu navyamedia

తెలంగాణ వార్తలు

దుబ్బాకలో 35 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తాం..

Vasishta Reddy
దుబ్బాకలో గెలుపు టీఆర్ఎస్ పార్టీ దేనని…35 వేలకు మెజారిటీ తగ్గదు తలసాని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేసారు. బీసీలకు సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న విదంగా

ఎల్ఆర్ఎస్ పై స్టే విధించాలని హైకోర్టు ను కోరిన పిటీషనర్స్

Vasishta Reddy
హైకోర్టులో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని ధాఖలైన మూడు పిటిషన్లను కలిపి తెలంగాణ హైకోర్టు విచారించింది. పేద, మధ్యతరగతి వారు ఎల్ఆర్ఎస్ వలన ఇబ్బందులు పడుతున్నారన్న పిటీషనర్స్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై బోల్తా పడిన కారు…

Vasishta Reddy
మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మాటిమాటికీ వార్తలలో నిలుస్తూనే ఉంది. ఎప్పుడు ఈ బ్రిడ్జ్ మొదలు పెట్టారో అప్పటి నుండే ఈ బ్రిడ్జ్ మీదకు జనం

బీసీల గురించి కాంగ్రెస్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటది…

Vasishta Reddy
కేసీఆర్ సీఎం అయ్యాక బడుగుబాలహీన వర్గాల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీసీలకు సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం

తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు

పడిపోయిన కోడిగుడ్డు ధర…

Vasishta Reddy
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం.. ఇమ్యూనిటీ బూస్టప్‌‌‌‌లో కోడిగుడ్డు కూడా భాగం కావడంతో చాలా మంది ప్రజల ఆహారంలో ఇప్పుడు గుడ్డు తప్పనిసరైంది.

మరో ఘనత.. ఢిల్లీ లో టీఆర్ఎస్ కార్యాలయానికి భూమి అప్పగింత..

Vasishta Reddy
టి.ఆర్.ఎస్ పార్టీ మరో అరుదైన స్థాయికి చేరుకుంది. 20 ఏళ్ళ క్రితం కేసీఆర్ గారు తానొక్కడు మరో గుప్పెడు మందితో ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం ఈ రోజు

ఐపీఎల్ ను ఇలా కూడా ఉపయోగిస్తున్న హైదరాబాద్ పోలీసులు…

Vasishta Reddy
ఐపీఎల్ వీడియోను ఉపయోగించి హైదరాబాద్ పోలీసులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడే కాదు గతంలో కూడా ట్రాఫిక్ అవేర్నెస్ విషయంలో కొన్ని సినిమా సీన్స్ ని,

హైదరాబాద్ లో మరో బ్రిడ్జికి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

Vasishta Reddy
తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గరంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌ను అద్భుతంగా త‌యారు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే

హైద‌రాబాద్ తూర్పులో ఐటీ విస్త‌ర‌ణ‌కు చ‌ర్య‌లు : మ‌ంత్రి కేటీఆర్

Vasishta Reddy
హైద‌రాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటీ విస్త‌ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని రాష్ర్ట ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ ప్రాంతంలో ర‌వాణా, ఇత‌ర మౌలిక స‌దుపాయాలు

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం..

Vasishta Reddy
వరంగల్ అర్బన్ జిల్లాలోని కాళోజి హెల్త్ యూనివర్సిటీ లో ఎంబీబీఎస్, బి డి ఎస్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. దీనిపై కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి

నగరంలో వేగంగా జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులు…

Vasishta Reddy
హైదరాబాద్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో వేగంగా మరమ్మతు పనులు జరుగుతున్నాయని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.