తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.88 లక్షలు దాటాయి కరోనా కేసులు.
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలు బయటకురాగా… ఈ కేసులో ఏ-1గా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేసుకున్న పిటిషన్ను సికింద్రాబాద్
బీజేపీ ఎంపీ సోయం బాపురావు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జనవరి 29 నుంచి ప్రారంభమైయ్యే పార్లమెంట్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనుగోలు కేంద్రాలు చూపిస్తే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందులు పడ్డారు. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఎంఆర్ఐ తో పాటుగా
త్వరలోనే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు కన్నేశాయి. టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సయ్య మరణం తరువాత ఆ
బోయిన్పల్లిలో ముగ్గురి కిడ్నాప్ తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని సురక్షితంగా ఇంటికి చేర్చారు.. ఇక, కిడ్నాప్నకు పాల్పడినవారు.. వారిని ప్రేరేపించినవారు
ఒకే రోజు, ఒకే వేదికగా ఐదు వేల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం పూర్తిచేసింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్. చౌటుప్పల్ సమీపంలో దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రీయల్
బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. హఫీజ్ పేట్ లో ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి భూములు కొనుగోలు చేసారని…భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నితుడిగా