telugu navyamedia

తెలంగాణ వార్తలు

ఈ నెల 11న జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం…

Vasishta Reddy
ఈ నెల 11న ఉదయం 11.30 గంటల నుండి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతభవన్ లో సమావేశం కానున్నారు. రెవెన్యూ,

తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు…

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.88 లక్షలు దాటాయి కరోనా కేసులు.

ఐటీఐఆర్ ప్రాజెక్టు పై కేంద్రానికి కేటీఆర్ లేఖ…

Vasishta Reddy
ఐటీఐఆర్ ప్రాజెక్టు పైన కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఒక లేఖను రాశారు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి

అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై రేపు కొనసాగనున్న కొనసాగనున్న వాదనలు…

Vasishta Reddy
బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో రిమాండ్‌ రిపోర్టులోని కీలక అంశాలు బయటకురాగా… ఈ కేసులో ఏ-1గా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేసుకున్న పిటిషన్‌ను సికింద్రాబాద్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ…

Vasishta Reddy
బీజేపీ ఎంపీ సోయం బాపురావు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జనవరి 29 నుంచి ప్రారంభమైయ్యే పార్లమెంట్

బండికి సవాల్ విసిరిన వేముల ప్రశాంత్ రెడ్డి…’

Vasishta Reddy
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్‌కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనుగోలు కేంద్రాలు చూపిస్తే

వైద్య పరీక్షల పూర్తి చేసుకొని ప్రగతిభవన్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్‌…

Vasishta Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు.  ఊపిరితిత్తుల్లో మంటగా  ఉండటంతో శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందులు పడ్డారు.  వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు.  ఎంఆర్ఐ తో పాటుగా

నాగార్జున సాగర్ పై కాంగ్రెస్ కన్ను…

Vasishta Reddy
త్వరలోనే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు కన్నేశాయి.  టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సయ్య మరణం తరువాత ఆ

భూమా అఖిలప్రియ కేసులో కొత్త ట్విస్ట్…

Vasishta Reddy
బోయిన్‌పల్లిలో ముగ్గురి కిడ్నాప్‌ తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని సురక్షితంగా ఇంటికి చేర్చారు.. ఇక, కిడ్నాప్‌నకు పాల్పడినవారు.. వారిని ప్రేరేపించినవారు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన అజయ్‌ దేవ్‌గన్‌

Vasishta Reddy
ఒకే రోజు, ఒకే వేదికగా ఐదు వేల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం పూర్తిచేసింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్. చౌటుప్పల్ సమీపంలో దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రీయల్

టీఎస్ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా హిమా కోహ్లీ ప్ర‌మాణం

Vasishta Reddy
టీఎస్ రాష్ర్ట‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లీ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భ‌వ‌న్‌లో జ‌స్టిస్ హిమా కోహ్లీ చేత‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో మరో ట్విస్ట్‌…

Vasishta Reddy
బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. హఫీజ్ పేట్ లో ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి భూములు కొనుగోలు చేసారని…భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నితుడిగా