telugu navyamedia

తెలంగాణ వార్తలు

ముందే రానున్న నైరుతి..తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా

ఖాతాదారులకు షాక్ : బ్యాంకుల టైమింగ్స్ లో మార్పులు.. ఇక 8 గంటల నుంచే

Vasishta Reddy
తెలంగాణలో రాష్ట్రం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిన్న ఉదయం 10 గంట‌ల నుంచి అమ‌లులో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు

తెలంగాణ కరోనా అప్డేట్…

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య

ప్రజల సహకారం లేనిదే ఈ మహమ్మరిని అరికట్టలేం…

Vasishta Reddy
బొల్లారం లోని కంటోన్మెంట్ ఆసుపత్రిని సందర్షించి వ్యాక్సినేషన్ ను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. వెంటనే ఆసుపత్రిని కోవిడ్ గా కన్వర్ట్ చేయమని, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నుంచి

ఏపీ-టీఎస్ బోర్డర్ వద్ద లాక్ డౌన్ ఆంక్షలు…

Vasishta Reddy
తెలంగాణలో రాష్ట్రం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈరోజు ఉదయం 10 గంట‌ల నుంచి అమ‌లులో ఉండ‌టంతో తెలంగాణ నుంచి వేలాదిమంది ఏపీకి వెళ్తున్నారు. భారీ సంఖ్య‌లో వాహ‌నాల్లో

తెలంగాణలో లాక్ డౌన్ : వీటికి మాత్రమే అనుమతులు

Vasishta Reddy
ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్ డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి

తెలంగాణలో లాక్ డౌన్ : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
తెలంగాణలో లాక్ డౌన్ విధించడంపై బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మేము

తెలంగాణలో లాక్ డౌన్.. మందు బాబులకు గుడ్ న్యూస్ !

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్రంలో లాక్‎డౌన్​ నేపథ్యంలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. ఇక తెల్లారి లేవంగానే మద్యం దుకాణాల ఎదుట క్యూ కట్టాల్సి ఉంటుంది. లాక్​డౌన్​ కాలంలో

లాక్ డౌన్ పై తెలంగాణ హైకోర్టు సీరియస్..

Vasishta Reddy
లాక్ డౌన్ పై తెలంగాణ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేపటి నుంచి లాక్ డౌన్ అంటే ఇతర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి ?

వామన్ రావు హత్య కేసు : సంచలన విషయాలు బయటపెట్టిన పుట్టా మధు

Vasishta Reddy
హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు దంపతులను కాపుకాచి నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా విచక్షణా రహితంగా దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే..అయితే   వామన్ రావు

తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్.. సిఎం కెసిఆర్ సంచలన నిర్ణయం

Vasishta Reddy
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం అయింది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో

ఈ నెల 14 నుంచి తెలంగాణ లో లాక్ డౌన్?

Vasishta Reddy
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనున్నది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో