కరోనా నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు ప్రస్తుతం ఇంటినుంచే కార్యకలాపాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాస్త కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు 5 శాతం మంది ఉద్యోగులు
గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లకు ప్రత్యామ్నాయంగా మనదేశంలో ఒక యాప్ స్టోర్ను రూపొందించడానికి మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న
టిక్టాక్పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే టెక్నాలజీ హబ్గా వెలుగొందుతున్న హైదరాబాద్ టిక్టాక్ స్థానాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో.. నగరానికి చెందిన
వాట్సాప్ యూజర్లకు శుభవార్త అందింది. వాట్సాప్ వినియోగదారులు ఇకపై ఇతరులకు డబ్బులు కూడా పంపొచ్చు. అవును వాట్సాప్ ద్వారా డబ్బులు పంపే ఫెసిలిటీ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
కరోనా కేసులు పెరుగుతున్నా జనాలు మాస్కు కూడా ధరించకుండా రోడ్లపై తిరుగుతుండంపై ఓ రిపోర్టర్ కి చిర్రెత్తుకొచ్చింది. ఎలాగైనా జనాలకు బుద్ధి చెప్పాలని అతడు చేసిన ప్రయత్నం
‘డిజిటల్ స్ట్రైక్’లో భాగంగా 59 చైనా యాప్స్ను భారత్ నిషేధించిన తరుణంలో దేశీయ వినోద యాప్స్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. టిక్టాక్కు ప్రత్యామ్నయంగా షేర్చాట్ తీసుకొచ్చిన ‘మోజ్’
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్లలో అవసరాలు, సరదాల కోసం కుప్పలుతెప్పలుగా యాప్లు వినియోగిస్తున్నారు. ఇక చైనాకు చెందిన యాప్లను మరీ విచ్చలవిడిగా వాడుతున్నారు. అయితే తాజాగా చైనాతో సంబంధం
హాంకాంగ్కు చెందిన మొబైల్ తయారీదారు ఇన్పినిక్స్.. హాట్ 9 సిరీస్లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లో ఇవాళ ఆవిష్కరించింది. బడ్జెట్ సెగ్మెంట్లో ఇన్పినిక్స్ హాట్ 9,