telugu navyamedia

క్రీడలు

సూపర్ ఓవర్ .. న్యూజిలాండ్‌ కు కొత్త కాదు..

vimala p
న్యూజిలాండ్‌ గత ఏడు నెలల్లో మూడుసార్లు సూపర్‌ ఓవర్‌కు వెళ్లి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మూడింటిలోనూ ఆ జట్టు ఓటమిపాలవటం కొసమెరుపు. ఇంకా విచిత్రమేమంటే ఆ

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో.. రోజర్‌ ఫెదరర్‌ను ఓడించి.. ఫైనల్ కు చేరిన నోవాక్‌ జకోవిచ్‌ …

vimala p
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో భాగంగా నేడు జరిగిన తొలి సెమీ ఫైనల్లో టెన్నిస్‌ దిగ్గజం, సెర్బియన్‌ ఆటగాడు నోవాక్‌ జకోవిచ్‌.. స్విస్‌ ఆటగాడు రోజర్‌ ఫెదరర్‌ను ఓడించాడు. దీంతో

భారత్‌తో ఆడే వన్డేలకు న్యూజిలాండ్‌ జట్టును ప్రకటించిన సెలక్టర్లు

vimala p
భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ ఫిబ్రవరి 5 నుంచి హామిల్టన్‌ వేదికగా ఆరంభంకానుంది. 14 మంది ఆటగాళ్లతో కూడిన వన్డే జట్టును న్యూజిలాండ్‌ సెలక్టర్లు ఈరోజు

కొత్త హంగులతో.. ఐపీఎల్ సిద్ధం..

vimala p
మార్చి 29 నుంచి ఐపీఎల్ 13వ సీజన్‌ క్రికెట్ ఫ్యాన్స్‌ను మరింతగా ఆకట్టుకుంటుందని నిర్వాహకులు అంటున్నారు. అంతేకాక ఈ కొత్త సీజన్‌లో సరికొత్త రూల్స్‌ను అమలు చేయనున్నారు.

సూపర్ ఓవర్ తో… సిరీస్ కైవసం చేసుకున్న భారత్..

vimala p
నేడు హామిలిటన్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య మూడవ టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ 3వ టి20 మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ కొనసాగింది. టీమిండియా

ధోనీకి స్టేజ్ ఫియర్ ఉందా.. సాక్షి సాయం చేసిందా..

vimala p
బాలీవుడ్‌ సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌తో పాటు పాడుతూ ధోనీని వేదికపైకి ఆహ్వానించగా అతడు సిగ్గుపడుతూ పారిపోయాడు. అప్పుడు సతీమణి సాక్షి అతడిని పట్టుకోవడం గమనార్హం. ఈ కార్యక్రమం

కోబి హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోతాడు… 8 ఏళ్ల ముందే చెప్పిన వ్యక్తి…!!?

vimala p
విఖ్యాత బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు కోబి బ్రయంట్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఆదివారం జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృత్యువాత పడగా ఇందులో

పంత్ కు.. కపిల్ సూచనలు..

vimala p
యువ క్రికేటర్ రిషబ్ పంత్‌కు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ పలు సూచనలు చేశారు. అద్భుత ప్రదర్శన చేసి విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెప్పాలన్నారు. రిషబ్

ట్యూషన్ కు వెళ్లి మరీ.. హిందీ నేర్చుకున్నానంటున్న.. వీవీఎస్‌ లక్ష్మణ్..

vimala p
భారత మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ క్రికెట్‌కు వీడిన తర్వాత కామెంటరీపై ఉన్న ఇష్టంతో వ్యాఖ్యాతగా మారానని అన్నాడు. హిందీలో వ్యాఖ్యాతగా మారడానికి ఎంతో శ్రమించానని, దాని

రెండో మ్యాచ్ కి .. సన్నద్ధమైన భారత్.. మార్పులు తప్పనిసరి..

vimala p
న్యూజీలాండ్ సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టీ20లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మిడిల్ ఆర్డర్‌లో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వీరోచిత ఇన్నింగ్స్‌తో

భారత్ కు .. పాక్ అల్టిమేటం.. 2021 వరల్డ్ కప్ ఆడదట ..

vimala p
పాకిస్తాన్‌లో సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ టీ20లో భారత్ పాల్గొనకపోతే.. 2021లో భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో తాము కూడా ఆడేందుకు సిద్ధంగా లేమని పాకిస్తాన్

సామజిక మాధ్యమాలలో.. ఛాలెంజ్ .. ఐసీసీ ఫోటో షేరింగ్..

vimala p
సామాజిక మాధ్యమాలు లింక్డ్‌ ఇన్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టిండర్‌ ఛాలెంజ్‌ లో ఐసీసీ కూడా పాల్గొంది. వివిధ సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటూ తమ ఫొటోలను అభిమానులతో